భారత జట్టుకు గడ్డుకాలం…కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి..

భారత జట్టుకు గడ్డుకాలం నడుస్తోంది. అద్భుతమైన ఆటగాళ్లున్నప్పటికీ ముఖ్యమైన సమయాల్లో వాళ్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు ఎలాంటి పెద్ద టోర్నమెంట్లనూ గెలవలేకపోతోంది. ఆసియా కప్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించినా ట్రోఫీ నెగ్గలేదు. అలాగే ప్రపంచకప్‌లో కోహ్లీ, సూర్యకుమార్ ఇద్దరూ అదరగొట్టినా ఫైనల్ చేరలేదు. దీంతో జట్టు సారధిని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి.. కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి.. భారత జట్టు కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్న జాబితాలో మాజీ లెజెండరీ…

Read More

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ మూడ్‌లో ఉన్న ఫ్యాన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన అప్‌డేట్ రావడంతో మరింత ఆనందలో మునిగిపోయారు. 2023 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబర్ 23న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తొలుత ఈ మినీ వేలం టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లేదా బెంగళూరులో నిర్వహిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, బీసీసీఐ తాజాగా ఈ వేలం కోసం కేరళలని కోచిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

Read More

భారత జట్టు ‘చోకర్స్’ అంటూ జట్టుపై విమర్శలు

భారత జట్టు మరోసారి ఐసీసీ టోర్నమెంట్లో బొక్కబోర్లా పడింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో రాణించిన టీమిండియా.. ప్రపంచకప్ సెమీస్‌లో పేలవమైన ఆటతీరుతో ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇద్దరే ఛేదించేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టి తమ జట్టుకు విజయాన్నందించారు. ఒత్తిడికి తలొగ్గిన జట్టు ఒత్తిడికి తలొగ్గిన జట్టు సెమీఫైనల్ మ్యాచులో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమవగా.. రోహిత్ శర్మ కూడా…

Read More

విదేశాల్లో రెండు సిరీస్‌లు.. .. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్

టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన భారత జట్టు ఆ బాధలో ఎక్కువ రోజులు గడపడానికి టైం లేదు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో భారత జట్టు బిజీ షెడ్యూల్ మొదలవుతుంది. ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ ఓటమి తర్వాత భారత జట్టు స్వదేశానికి రాదు. కొందరు ఆటగాళ్లు మినహా అందరూ న్యూజిల్యాండ్‌కు వెళ్తారు. విదేశాల్లో రెండు సిరీస్‌లు.. .. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్ మొదలవుతుంది. ఆస్ట్రేలియా నుంచి టీమిండియా స్వదేశం రావడానికి లేదు. అక్కడి…

Read More

భారత వైఫల్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజా వ్యంగ్యాస్త్రాలు

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత వైఫల్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ పేరు ప్రస్తావించకుండా బీసీసీఐకి చురకలంటించాడు. బిలియన్ డాలర్స్ లీగ్ క్రికెటర్ల కంటే పాకిస్థాన్ ఆటగాళ్లు ఎంతో నమయంటూ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌తో ప్రపంచ మేటి ఆటగాళ్లు సిద్దమవుతున్నారని గప్పాలు కొట్టే బీసీసీఐ ఇప్పుడేం సమాధానం చెబుతుందని తన పరోక్ష వ్యాఖ్యలతో ప్రశ్నించాడు. ఇక రమీజ్ రాజా ఐపీఎల్‌ను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ భారత…

Read More

ఆంధ్ర తేజం – యువ కెరటం – భవిష్య రాజకీయకరత్నం పాదయాత్రకు శ్రీకారం

తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌, లోకేష్ జాతకాన్ని మార్చేసే ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన పాదయాత్ర చేస్తారా? బస్సు యాత్ర చేస్తారా? అనే సందిగ్ధం ఉండేది. దానికి తెరదింపుతూ యువ కెరటం ప్రజల ముందుకు దూసుకు రాబోతోంది. జనవరి 26న హైదరాబాద్ నుంచి కుప్పంకు లోకేశ్ వెళ్తారు. అక్కడ నుంచి 27న పాదయాత్రకు శ్రీకారం చుడతారు. ఎక్కడా విరామం…

Read More

హైదరాబాద్ లో జనాలకి 5జి అందుబాటులోకి తెచ్చిన జియో

దేశవ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, వారణాసి, కోల్ కతా, ఢిల్లీ, నట్వారాలకు జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ పట్టణాల్లోని కస్టమర్లు మై జియో యాప్ లో ఇన్విటేషన్ వచ్చిన తర్వాత 5జీ నెట్ వర్క్ కు కనెక్ట్ కావడానికి అవకాశం ఉందని జియో ప్రకటించింది. పోటీ సంస్థ భారతీ ఎయిర్ టెల్ సైతం హైదరాబాద్ పరిధిలో 5జీ సేవలను ఇప్పటికే ప్రారంభించడం తెలిసిందే. ఎంపిక చేసిన కస్టమర్లకు అన్ లిమిటెడ్ గా 5జీ…

Read More

నవంబర్లో #SSMB28 షూటింగ్ మొదలయ్యే ఛాన్సు

దసరా హాలిడేస్‌కు ఇంటికెళ్ళిన సూపర్‌స్టార్ మహేష్‌ ఆ తరువాత తన తల్లి చనిపోవడంతో షూటింగ్‌కు దూరమయ్యామడు. కాని నెల తరువాత కూడా ఇప్పుడు #SSMB28 షూటింగ్ మొదలుపెట్టడానికి కుదరట్లేదు. స్ర్కిప్ట్ సెట్టవ్వలేదని, యాక్టర్లు దొరకలేదని.. ఎన్ని న్యూస్‌లు వినబడుతున్నా కూడా, రీజన్ ఏంటో స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ టీమ్ కూడా బయటకు చెప్పట్లేదు. అయితే ఇప్పుడు మాత్రం సాలిడ్‌గా ప్రొడక్షన్ సభ్యుల నుండి ఒక మాట వినిపిస్తోంది. నవంబర్ నెలలో కూడా #SSMB28 మొదలయ్యే ఛాన్సులేదని తెలుస్తోంది….

Read More

ఐఎస్ఐ కుట్ర కోణం

పాకిస్తాన్.. పేరుకే ఆదేశంలో అధ్యక్షుడు ఉంటాడు. కానీ తెర వెనుక పెత్తనమంతా ఐఎస్ఐదే. సైన్యమే అన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. పొరపాటున ఎవరైనా నోరు జారి ఒక మాట మాట్లాడితే వారి అంతు చూస్తుంది. ఇందుకు ఆ దేశ అధ్యక్షుడు ఏమి మినహాయింపు కాదు. ఇక పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద గురువారం హత్యాయత్నం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్ మీద తుపాకులతో దాడి చేశారు. ఒక వ్యక్తి ఆటోమాటిక్ రైఫిల్ తో కాల్పులు…

Read More

మైనింగ్ లీజు వ్యవహారంలో జార్ఖండ్ CM హేమంత్ కు సుప్రీంకోర్టు భారీ ఊరట

హేమంత్ సోరెన్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంతకూ మునుపు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసాడు. అయితే మైనింగ్ లీజు వ్యవహారంలో ఇతనికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఝార్ఖండ్ ప్రభుత్వం, హేమంత్ సొరేన్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది….

Read More