రష్మిక కి కౌంటర్ ఇచ్చిన సుకుమార్

గత సంవత్సరం డిసెంబర్ లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టింది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఫస్ట్ టైం ఫుల్ లెన్త్ మాస్ హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పుష్ప.. పుష్ప రాజ్..తగ్గేదేలే.. అనే డైలాగ్ ఫుల్ పాపులర్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తగ్గేదేలే డైలాగ్ జనాల నోళ్లలో బాగా నానింది. అలాగే ఈ…

Read More

టాంజానియాలో ఘోర ప్రమాదం.. విక్టోరియా సరస్సులో కూలిన ప్రయాణీకుల విమానం

ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల విమానం విక్టోరియో సరస్సులో కూలిపోయింది. వాయువ్య నగరమైన బుకోబాలో ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం తెల్లవారుజామున సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులోని వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. టాంజానియాలోని అతిపెద్ద నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఈ విమానం బుకోబా పట్టణం వస్తోంది. బుకోబా ఎయిర్…

Read More

టిటిడి పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రం

తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) చైర్మన్ వై వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసింది. టిటిడి ఛైర్మన్, బోర్డు టిటిడి నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారని గ‌త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఇవి పూర్తిగా అవాస్త‌వం. ఈ ప్ర‌చారాన్ని టిటిడి తీవ్రంగా ఖండిస్తోంది. హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిన కరోనా కాలంలోనూ, స‌మ‌ర్థ‌వంతమైన ఆర్థిక నిర్వహణ…

Read More

వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది : టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు

(విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీరామినేని జయరాం నాయుడు) కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి అన్నమయ్య జిల్లా వైసిపి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సీనియర్ నాయకుడైన చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై కరెంట్ ఆఫ్ చేసి రాళ్లు రువ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. నిన్న 2 సెంట్ల భూమి వ్యత్యాసం ఉందన్న నెపంతో అయ్యన్నపాత్రుడు…

Read More

పట్టభద్రుల మండలి ఎన్నికలకు వేడెక్కిన ప్రచారం

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంతో పాటు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అజెండాను అధికార పార్టీ వివరిస్తుండగా… నిరుద్యోగ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంతో పాటు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అజెండాను అధికార పార్టీ వివరిస్తుండగా… నిరుద్యోగ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ…

Read More

అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు

ట్విటర్‌లో ఉద్యోగులను జెట్‌ స్పీడ్‌తో తొలగిస్తున్నారు ఆ సంస్థ కొత్త అధినేత ఎలాన్‌ మస్క్‌. అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు పడనుందని ఒకవైపు వార్తలు వస్తుండగా… భారత్‌లో మొత్తం స్టాఫ్‌ను తొలగించినట్లు సమాచారం.

Read More

జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర

ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఇంటి వద్ద రెక్కీపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ ఏపీలో 45సీట్లు డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు తప్పా మరేవరూ చేయరన్నారు. పవన్ కల్యాణ్ ను ముంచాలన్నా, చంపినా, బతికినా…ఏం చేసినా చంద్రబాబు చేస్తాడన్నారు. చంద్రబాబు తన ప్రయోజనం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా పవన్…

Read More

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట * వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ * 104 వాహనం ప్రారంభంలో కొత్తవారిపల్లి సర్పంచ్ మహేష్.. కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి అన్నమయ్య జిల్లా వైద్య రంగానికి పెద్ద పీట వేసిన ఘనత అప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి సాధ్యమైందని,నేడు ఆయన తనయుడుసీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి కలలను నెరవేర్చేలా కృషి చేస్తున్నారని కొత్తవారిపల్లి సర్పంచ్ పి.మహేష్ బాబు అన్నారు. కొత్తవారిపల్లి పంచాయతీలో శనివారం ఆయన 104…

Read More

భారీ స్థాయిలో రీ రిలీజ్ కి ‘నువ్వే నువ్వే’ చిత్రం.

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గా కెరీర్ ప్రారంభం లో రైటర్ గా కొనసాగిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ గారితో కలిసి ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు పని చేసాడు..కెరీర్ లో మొట్టమొదటిసారి ఆయన దర్శకుడిగా మారి తీసిన చిత్రం నువ్వే నువ్వే..తరుణ్ మరియు శ్రియ శరన్ హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్…

Read More

ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా కాల్పులు : ఆయనతోపాటు మరో నలుగురికి గాయాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు గాయాలయ్యాయి. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ నేడు ర్యాలీ నిర్వహించారు. ఆయన ఓ కంటైనర్ వాహనంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కాగా, కాల్పులు జరిపిన వారిని అరెస్ట్ చేసినప్పటికీ, వారెవరన్నది…

Read More