మల్కాజ్గిరి నియోజకవర్గం లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు నేరేడ్మెట్ జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ లో ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనల మధ్య ఎన్నికలు ముగిసాయి.
మల్కాజ్గిరి నియోజకవర్గం లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు..
![](https://news9.tv/wp-content/uploads/2023/12/IMG-20231201-WA0019.jpg)