ప్రతి ఓక్కరు దేశభక్తిని అవలంభించుకోవాలీ:ఎంపిపి గంగమ్మ వెంకటరత్నం..

 

 

శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ఎంపిపి గంగమ్మ వెంకటరత్నం జాతీయ జెండా ఎగురవేసారు,గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ నాయకులకు నివాళుళు అర్పించి,జెండా ఎగరవేసి అనంతరం గణతంత్ర్యం గోప్పతనం గురించి వివరించారు,ఈ కార్యక్రమంలో ఎంపిడీఓ వెంకటేశ్వర్లు,ఈఓఆర్డి నాగరాజ్ రావ్,ఎంఈఓ ఆంజనేయూలునాయక్,ఎంపిటిసిలు,పూజారీ ఈశ్వరయ్య వార్డు మెంబర్లు పాల్గోన్నారు..