నూతన గృహప్రవేశానికి హాజరైన టిడిపి నాయకులు…

 

న్యూస్.9)యాడికి మండల కేంద్రంలోని హాస్పిటల్ కాలనీకి చెందిన టిడిపి నాయకుడు, మాజీ ఎంపీటీసీ గుర్రాల రామచంద్రుడు ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశానికి క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, హాజరై గిఫ్ట్ అందజేశారు. అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు సర్పంచ్ రామాంజి, మాజీ సర్పంచ్ రామకృష్ణ, బద్దెల రాముడు, రంగస్వామి, నరసింహులు, విజయ్, భాష తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.