మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా దగ్గర చేగుంట మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో
మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపబడినవి.
గాంధీ చౌరస్తా దగ్గర బర్తడే కేక్ కట్ చేసి అనంతరం స్థానిక హాస్పిట లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మోదం శ్రీనివాస్ ,
చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ,
చేగుంట టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్ర యాదగిరి ,
చేగుంట పట్టణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమ సత్యనారాయణ, కుర్ర లక్ష్మణ్ ,
డిష్ రాజు ,అన్నం రవి ,హలీ, ఆంజనేయులు ,బాబు ,శ్రావణ్, కృష్ణారెడ్డి ,సిద్ధిరాములు ,
బి నర్సింలు, ఈ యాదగిరి,
రాములు నాయక్ ,
చేగుంట పట్టణ ప్రజలు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.