Headlines

శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వాటర్ ట్యాంక్ తొలగించాలి..

 

కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న పురాతన వాటర్ ట్యాంక్ తొలగించాలని సి అండ్ ఐ జి జి ఎం చర్చి వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల కాలంలో పురాతనమైన వాటర్ ట్యాంక్ సంబంధించిన మోడలింగ్ కు సంబంధించిన పిచ్చలు ఊడి కింద పడుతుండడంతో ప్రమాదాల సంభవిస్తున్నాయి దీంతో సి అండ్ ఐ జి ఎం చర్చికి వచ్చే భక్తులకు సభ్యులందరికీ ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు .ప్రభుత్వ అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంక్ తొలగించాలని ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.