ఎన్నికల నియమావళి అమలుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి19: ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు…
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి19: ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆర్డిఓ, రిటర్నింగ్ ఆఫీసర్ కె.చెన్నయ్య తెలిపారు. సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలను తెలియజేసేందుకు తాడేపల్లిగూడెం కంట్రోల్ రూమ్ నెంబర్ 08818 229699 కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. పట్టణంలో…
న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోనిఈరోజు మా నాయకులు జెసి అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మూడో వార్డు అంకాలమ్మ వీధిలో బాబు షిరిడి భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్ని వార్డు కన్వీనర్ మధురాజు వార్డు ఇంచార్జ్ బోయ మల్లికార్జున బోయ పాండు బోయ అర్జున్ చందు పోయే రమేష్ బోయ సురేష్ తదితరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటి ఇంటికి వెళ్లి బాబు షూటి భవిష్యత్ గ్యారంటీ క్యాలెండర్ని ప్రతి ఇంటికి అందజేస్తూ రాబోయే ఎన్నికల్లో జేసీ…
న్యూస్.9 యాడికి మండలం యాడికి గ్రామనికి చెందిన తలారి రంగనాయకులు, రాజ గత వరం మహాశివ రాత్రి సందర్బంగా కోన రామలింగేశ్వర స్వామి సన్నిధి వెళ్తుండగా మార్గ మధ్యంలో కోన ఉప్పలపాడు గ్రామ సమీపన రెండు బైకులు ఢీ కొనడంతో తీవ్ర గాయలతో అనంతపురం పావని హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న రంగనాయకులు, రాజ ను పరామర్శించిన యాడికి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, మరియు ఎస్సీ సెల్ కన్వీనర్ పండు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లైవ్ న్యూస్ 9… మణుగూరు మండలంలోని పురపాలక సంఘం కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మంద కృష్ణ గారు… 2020 నుండి 2021 వరకు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేశారు. దానికి గాను జీతభత్యం 12000 రూపాయలు నెలకు. కానీ అక్కడ అప్పుడు పనిచేసే కమిషనర్ వెంకట స్వామి గారు నెలకు 6000 రూపాయలు జీతం ఏడు నెలల వరకు ఇచ్చి మిగతా జీతం అడిగినప్పుడల్లా నన్ను మభ్యపెడుతూ నా కాలాన్ని వృధా…
న్యూస్ నైన్ టీవీ పులికొండ 18-03-2024 తేదీన ఎమ్మిగనూరు పట్టణం : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి “బుట్టా రేణుక” గారు, ఎమ్మిగనూరు పట్టణంలో 24వ వార్డు నాగప్ప కట్ట నందు స్వామి వారిని ప్రత్యేక దర్శనం చేసుకొని అనంతరం వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని…
న్యూస్ నైన్ టీవీ గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంకమ్మ తల్లి మీద ఒట్టు వేసి ఓట్లు దండుకొని గెలిచిన తరువాత ఒట్టు గడ్డుమీద పెట్టి పార్టీ గెలుపు కోసం పని చేసిన నాయకులను పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్సార్ సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రెడ్డి కి ఈ ఎన్నికల్లో ప్రజలు విశ్రాంతి కల్పించి ఇంట్లో కూర్చొని బెడతారని వెంకటగిరి, గూడూరు నియోజకవర్గల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి,మెరిగ…
నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు MRO వెంకటస్వామి ప్రెస్ మీట్ నిర్వహించి నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి భారతదేశం మొత్తం ఎలక్షన్ కోడ్ అమల్లో వచ్చింది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో 18 తారీఖున నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ చేయబడుతుంది పోలింగ్ ఏప్రిల్ 13వ త్తేదిన జరుగుతుంది కౌంటింగ్ వచ్చేసి జూన్ 4 నిన్న మధ్యాహ్నం 3 నుండి అనౌన్స్మెంట్ తర్వాత కూడా మోడల్ ఫోర్ అమల్లో ఉన్నప్పుడు…
న్యూస్.9)మన యాడికి గ్రామ అభివృద్ధి ప్రదాత జెసి ప్రభాకర్ రెడ్డి అలాగే జె.సి అష్మిత్ రెడ్డి మరియు టిడిపి మండల కన్వీనర్ గోర్తి. రుద్రమ నాయుడు ఆదేశాల మేరకు నేడు సంత మార్కెట్ వీధిలో పర్యటించి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడుతున్న పథకాల గురించి ఇంటింటికి వెళుతూ {బాబు సూపర్ సిక్స్} మేనిఫెస్టోని ప్రజలకు క్లుప్తంగా వివరిస్తూ., రానున్న సార్వత్రిక ఎన్నికలలో మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మన జెసి అష్మిత్ రెడ్డి అన్న కి ప్రజలందరూ మద్దతు పలకాలని.,…
న్యూస్ నైన్ టి వి పులికొండ 17-03-2024 తేదీన ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ గంజిహళ్లి బడేసాహేబ్ స్వామి వారి 330వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు,నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి”గారు,సతీమణి”నిరూపమా రెడ్డి”గారు శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ గంజిహళ్లి బడేసాహేబ్ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి గారు, మండల…
నేరేడ్మెట్ ప్రధాన రోడ్డులో ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం ధ్వజస్తంభం ముందు నిర్మించు తలపెట్టిన రాజగోపురం నిర్మాణ ప్రాజెక్టును లాంచనంగా ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు జనగామ రాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఇక్కడ దేవాలయం ఏర్పడి రానున్న సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆలయం ముందు రాజగోపురం నిర్మాణం చేసేందుకు…