Latest posts

All
automobile
mobiles
headphones
tech

VIDEOS

AP

టపాసులు అమ్మేవారు పలు జాగ్రత్తలు పాటించాలి.. 01
02
నూతనంగా ఎంపీడీవో నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..
03
మహర్షివాల్మీకి జయంతి సందర్భంగా..
04
నూతన వైన్ షాపులు ప్రారంభం..
05
అబ్ధుల్ కలాం జయంతి ని నిర్వహించిన సామాజిక సేవకులు..

CINEMA

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసులు..! 01
02
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌
03
యాపిల్ మ్యాక్‌బుక్‌ ధర రూ. 1 లక్షకాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 31,910 డిస్కౌంట్‌
04
మహేశ్ బాబు‌తో కలిసి నటించనున్న రాజమౌళి..?
05
సలార్ సినిమా టికెట్ ధర పెంపు..

టపాసులు అమ్మేవారు పలు జాగ్రత్తలు పాటించాలి..

న్యూస్9) యాడికి మండలంలోని అధికారుల ఆదేశాల మేరకు రాబోవు దీపావళి పండుగ సందర్భంగాయాడికి మండలంలోని టపాసులు అమ్మకం దారులను పిలిపించి వారికి సూచనలు వివరించారు యాడికి సిఐ ఈరన్న 1) దీపావళి టపాసులు విక్రయించు దుకాణదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొంది ఉండవలెను. 2) టపాసులు విక్రయించే దుకాణదారులు నివాస ప్రాంతములు మరియు వాణిజ్య ప్రాంతంలో దుకాణములు ఏర్పాటు చేయరాదు. 3) టపాసులు అమ్ము దుకాణమును ఆస్ బెస్టాస్ లేదా జింక్ ఐరన్ షీట్లతో షెడ్డు…

Read More

నూతనంగా ఎంపీడీవో నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..

న్యూస్. 9) యాడికి నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన వీర్రాజుని ఎంపీడీవో కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసిన టిడిపి నాయకులు కార్యకర్తలు మరియు జేసి అభిమానులు బీసీ సెల్ కన్వీనర్ తీరంపురం నీలకంఠ. విశ్వం. మైనార్టీ విభాగం రహంతుల్లా. గుండా నారాయణస్వామి గన్నే రమేష్. గంగిరెడ్డి. వంకం నాగరాజు. సాని విరేష్. దాసరి తిరుమలేష్. చింత కుమార్. తదితరులు పాల్గొన్నారు

Read More

మహర్షివాల్మీకి జయంతి సందర్భంగా..

న్యూస్.9) ఈరోజు యాడికి మండల బిజెపి నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తాడపత్రి అసెంబ్లీ కో కన్వీనర్ పొట్టి గంగాధర్ యాడికి మండలాధ్యక్షుడు చింత చౌడయ్య జిల్లా కార్యదర్శి పాండు లక్ష్మీదేవి కిసాన్ మోక్ష అధ్యక్షుడు తీరంపురం జగదీష్ ఓబిసి మోక్షం అధ్యక్షుడు రంగస్వామి ఉపాధ్యక్షులు వద్ది రాజశేఖర్ పుల్లెం సురేష్ కార్యదర్శులు పగిడ్రాయి రామాంజనేయులు పుల్లెం శంకర్ శివకృష్ణ మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Read More

నూతన వైన్ షాపులు ప్రారంభం..

న్యూస్.9) యాడికి మండల పరిధిలోని రాయలచెరువు గ్రామంలో ఒక మద్యం షాపు, యాడికి లో రెండు మద్యం షాపులను బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ మార్చడంతో లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న వారు బుధవారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ వారికి చెందిన మూడు మద్యం షాపుల్లో బుధవారం రెండు మద్యం షాపులను ప్రారంభించారు. షాపు నిర్వాహకుడు జయరాం నాయక్ పూజలు నిర్వహించి షాపును ప్రారంభించారు. మరొక మద్యం షాపు రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు….

Read More

కటుకు శ్రీధర్ ను పరామర్శించిన… సింగిల్ విండో చైర్మన్ : కొత్త శ్రీనివాస్

న్యూస్ 9 tv రిపోర్టర్ చేరాల. రవీందర్ మంథని, పెద్దపల్లి.. (అక్టోబర్ 15)   కటుకు శ్రీధర్ ను పరామర్శించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నెల్లిపల్లి లో మంగళవారం రోజున కటుకు శ్రీధర్ తండ్రి కటుకు కొమురయ్య దశ -దిన కర్మ కార్యక్రమం సందర్బంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కొమురయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళ్లు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి…

Read More

అబ్ధుల్ కలాం జయంతి ని నిర్వహించిన సామాజిక సేవకులు..

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని స్థానిక యాడికి.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు ఉన్న అబ్దుల్ కలామ్ విగ్రహానికి సామాజిక సేవకులు అబ్దుల్ కలామ్ విగ్రహ దాత ఆకుల సురేష్ మరియు మండల విద్యా శాఖాధికారి ధన లక్ష్మి , హై స్కూల్ హెడ్ మాస్టర్ నాగన్న లియో క్లబ్ సభ్యులు కలసి అబ్దుల్ కలామ్ గారి జయంతి వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమంలో శేఖర్,విశ్వం,తిరు,కుమార్,శివ, యువరాజ్,రాజ శేఖర్,విష్ణు,హేమంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు…

Read More

ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి..

న్యూస్. 9) యాడికి పట్టణంలో ఉన్న విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అబ్దుల్ కలామ్ గారి జయంతి ని పురస్కరించుకొని విజన్ హైస్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అయన జయంతిని ఘనంగా నిర్వహించారు….మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు…విద్యార్థులు ఆయన జీవిత చరిత్రను చెబుతూ నృత్య ప్రదర్శనలు చేశారు..అలాగే “వరల్డ్ హ్యాండ్ వాష్ డే” కార్యక్రమంను నిర్వహించి విద్యార్థులకు వాటి ప్రాముఖ్యతను వివరించారు…అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పరిరక్షణ కొరకు కొన్ని జాగ్రత్తలను ఎలా…

Read More

మృతుని చిత్ర పటానికి నివాళ్లు.. మంథని మాజీ ఎమ్మెల్యే : పుట్ట మధుకర్..

న్యూస్ 9 tv రిపోర్టర్ చేరాల. రవీందర్ మంథని, పెద్దపల్లి (అక్టోబర్ 14) మంథని నియోజకవర్గం లోని మహముత్తారం మండలం స్తంభంపల్లి (PK) గ్రామానికి చెందిన భీఆర్ఎస్ పార్టీ నాయకులు బెల్లంకొండ రంగారెడ్డి హన్మకొండ హంటర్ రోడ్ — నంది హీల్స్ లో ఇటీవల మరణించగ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి ని తెలియజేసిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, ఈ కార్యక్రమం లో…

Read More

యాడికి మండలంలో సోమవారం.జరిగిన మద్యం లాటరీలలో లాటరీ తగిలిన వారు ..

న్యూస్.9)   యాడికి మండలంలో సోమవారం.జరిగిన మద్యం లాటరీలలో లాటరీ తగిలిన వారు షాప్ నెంబర్.68 పుప్పాల తండాకు చెందిన జయరాం నాయక్ (టిడిపి) షాప్.నెంబర్.69 పుప్పాల తండాకు చెందిన జయరాం నాయక్ (టీడీపీ) షాప్ నెంబర్.70 యాడికి గ్రామం కు చెందిన.జి. రామ్మోహన్ యాదవ్ (వై.ఎస్.ఆర్) షాప్ నెంబర్.71 వి. సుగుణమ్మ (టి.డి.పి)

Read More

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో దేశ ప్రధాని ఫోటో..

న్యూస్. 9) యాడికి మండల తహశీల్దార్ కి ప్రధానమంత్రి చిత్రపటాన్ని అందజేశారు.గత 10 సం., లుగా ప్రధానమంత్రిగా తన భాద్యతలు నేటికి నిర్విరామంగా నిర్వహిస్తున్న మన ప్రధానమంత్రి చిత్రపటంను మండలంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉంచవలసినదిగా యాడికి బిజెపి మండల కన్వీనర్ చింత చౌడయ్య మండల భారతీయ జనత పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కావున ఈ విషయంపై తమరు తక్షణం స్వందించి తగు చర్యలు తీసుకోని మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర…

Read More