Headlines

వరుస షాక్ లతో టీడీపీ కూటమి అభ్యర్థి ఉక్కిరి – బిక్కిరి. నియోజకవర్గంలో ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు..

న్యూస్ నైన్ టీవీ YGR

 

వరుస షాక్ లతో టీడీపీ కూటమి అభ్యర్థి ఉక్కిరి – బిక్కిరి.

నియోజకవర్గంలో ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు.

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు అసెంబ్లీ.

ఏప్రిల్. 28

=================

 

ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” గారు, మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 150 కుటుంబలు.

 

టీడీపీ కూటమి అభ్యర్థి దగ్గరికి పని మీద వెళ్తే, కస్సుమని కసురుకొనే కసురుబాట్లు, చంద్రబాబు వస్తే వచ్చేది కరువు కాటకాలు వద్దంటున్న ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు.

 

ఈ కార్యక్రమంలో కడిమెట్ల గ్రామ టిడిపి నాయకులు ఇడిగ దుబ్బ ఉరుకుందు, మల శేఖర్, దర్గయ్య, బి. కేశన్న తో పాటు 200 మందికి మరియు రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బి. తిమ్మప్ప, దస్తగిరి,బి. రంగన్న, బి. రామంజీనేయ్య, బి. తిమ్మప్ప, మద్దలేటి, బడేసాబ్, బి. గుంటెప్ప, చంద్ర శేఖర్, రంజాన్, పరమేష్, రంగన్న, చిన్న బడేసాబ్, 50 కుటుంబలకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

 

ఈకార్యక్రమంలో ఎంపీపీ కేశన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.