Headlines

చవ్వా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం..

న్యూస్.9)

 

స్థానిక యాడికి పట్టణ కేంద్రంలోని కొండ కింద వీధి నందు మహిళ లతో ముఖాముఖి సమావేశం ను యాడికి టీడీపీ నాయకులు నిర్వహించారు….ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరిగాయి,కరెంట్ చార్జీలు ఎన్ని సార్లు పెరిగాయి, సంక్షేమ పథకాల ద్వారా ఎంత వస్తుందో అంతే కన్నా ఎక్కువే మన నుండి లాగేస్తున్నారని ఇంటిని నడిపే మీకే అన్ని విషయాలు బాగా తెలుసని,మధ్య పాన నిషేధం చేస్తానని చెప్పి ఎంత మంది ఆడ కూతుర్ల తాళిబొట్టు తెంచారో వివరిస్తూ అలాగే మనం కష్టపడి పని చేస్తున్నది మన పిల్లల భవిష్యత్ కోసం అని వారిని 5 వేలు, 10 వేలకు పరిమితం చేసే జగన్ కావాలా, లక్షల్లో సంపాదించేటట్టు చేసిన బాబు గారు రావాలో మీరు ఒక్కసారి ఆలోచించండి అని,యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే బాబు గారే మళ్ళీ రావాలని అలాగే యాడికి అభివృద్ధి సాధనకోసం జెసి అష్మిత్ రెడ్డి గారిని గెలిపించాలని రుద్రమ నాయుడు గారు,చవ్వ గోపాల్ రెడ్డి గారు, వేలూరు రంగయ్య గారు, కులశేఖర నాయుడు గారు, మధు రాజు,విశ్వం మహిళల ను కోరడం జరిగింది….ఈ కార్యక్రమంలో బిజెపి కో కన్వీనర్ గంగాధర్,టౌన్ ప్రెసిడెంట్ వెలి గండ్ల ఆదినారాయణ గారు, బీసీ సెల్ అధ్యక్షుడు నీలకంఠ గారు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు శుభాన్, రహంతుల్లా, ఐటీడీపీ అధ్యక్షుడు నరసింహ చౌదరి, రామ చంద్ర , ఉపేంద్ర, నారాయణ స్వామి,పామిసెట్టి గోపి, రఘు రాముడు, లక్ష్మణ్ నాయక్,గండికోట లక్ష్మణ్, బోయ మల్లికార్జున,బోయ పాండు, అర్జున్,రమణ, చాంద్, ,చందు,సెల్ పాయింట్ చాంద్ భాష,సులేమాన్,అన్నం శ్రీను,రాజ బాబు,తిరు,కుమార్,నరేష్, శివ కోటి,యువరాజ్, కార్తీక్,వెంకటాద్రి పాల్గొన్నారు