ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి కుమారుడు “బుట్టా ప్రతుల్” మరియు కోడలు “బుట్టా సాహితీ” గారు గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ,పార్లమెంట్ అభ్యర్థి బివై. రామయ్య మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు…

న్యూస్ నైన్ టీవీ YGR

 

29-04-2024 తేదీన సాయంత్రం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి కుమారుడు “బుట్టా ప్రతుల్” మరియు కోడలు “బుట్టా సాహితీ” గారు గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ,పార్లమెంట్ అభ్యర్థి బివై. రామయ్య మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.

 

ఈ ప్రచారంలో గోనెగoడ్ల మండలం యూత్ నాయకులు బందేనవజ్ , యువ నాయకులు రవి కుమార్ నాయుడు,సింగిల్ విండో ప్రెసిడెంట్  తిరుమల్ రెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్,సర్పంచ్ రాముడు,JCS కన్వీనర్ మనోహర్ రెడ్డి,మహేశ్వర రెడ్డి, బందేనవాజ్, రఫీక్,మరియు వారి అనుచరులు, వైసీపీ పార్టీ ముఖ్య నేతలు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు..