నాన్ లోకలైన మీరు లోకల్ గురించి మాట్లాడటం హ్యస్యాస్పదం..లోకేష్,గుమ్మనూరు జయరాం,పవన్ కళ్యాణ్,బాలకృష్ణ లోకలా ..

  • నాన్ లోకలైన మీరు లోకల్ గురించి మాట్లాడటం హ్యస్యాస్పదం,
  • లోకేష్,గుమ్మనూరు జయరాం,పవన్ కళ్యాణ్,బాలకృష్ణ లోకలా
  • 420,ఫోర్జరీ,ఛీటింగ్ కేసులు ఉన్న సవిత ఇలా మాట్లాడటం కరెక్టేనా

శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండ వైసిపి కార్యాలయంలో సోమవారం సాయంత్రం మంత్రి ఉషశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు,ఈ దర్భంగ మంత్రి ఉషశ్రీ మీడియతో మాట్లాడుతు పెనుకొండలో సవిత అనే మహిళ తేదేపా తరుపున నిలబడిందని,ఐతే ప్రభుత్వానికి ఆమే ఇచ్చిన అఫిడిబిట్ లో డాటర్ ఆఫ్ ఉందని,ఆమే పై ఎన్నో కేసులున్నాయని,పెనుకొండ ప్రజలు ఇది గమనించాలన్నారు,నేనూ గర్వంగ చెబుతున్న నా పేరూ ఉషశ్రీ,నా భర్త పేరు చరణ్ రెడ్డి,నేనూ అఫిడిబిట్ లో అదె పొందుపోరిచా,నా పై రెండు కేసులు మాత్రమే ఉన్నాయి,నీ పై ఆంధ్రాలోనే కాకుండ కర్నాటకలో కూడా కేసులూన్నాయని,చాలా కేసులుండి ఫోర్జరీ,420 కేసులు ఉన్న తేదేపా అభ్యర్థిని నువే అని,లొకల్ నాన్ లొకల్ అంటున్నావు మరి పవన్ కళ్యాణ్ లోకలా బాలకృష్ణ లోకలా అసలు నీవు నిజమైన లొకలా అంటు మండి పడ్డారు,అంతే కాకుండా సవిత నామినేషన్ లో అపధ్ధాలు చెపిందని,సవిత సమర్ఫించిన అఫిడివిట్ లో ఉన్న అసత్యాల పై హై కొర్టును ఆశ్రయిస్థునానని,ధర్మవరం సత్యఖుమార్ లొకలా రాష్ర్ట వ్యాప్తంగ 175 నియొజకవర్గాలలో మీ అభ్యర్థులందరు లొకలా అంటు ఫైర్ అయ్యారు….