మే డే సందర్భంగా ఈరోజు చేగుంటలో మేస్త్రీల సంఘం అధ్యక్షుడు సోమ సత్యనారాయణ జెండాను ఎగరవేయడం జరిగింది…

మే డే సందర్భంగా ఈరోజు చేగుంటలో మేస్త్రీల సంఘం అధ్యక్షుడు సోమ సత్యనారాయణ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలమేస్త్రీల అధ్యక్షుడు సోమ సత్యనారాయణ సోమ భూములు సోమ లక్ష్మణ్ వెంకటేష్ మేస్త్రి మారుతి మేస్త్రి శ్రీను మేస్త్రి నరేష్ తదితరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు చేగుంటలో కార్మికుల సంఘాలు జెండా ఎగరవేయడం జరిగింది