Headlines

జెసి దివాకర్ రెడ్డి , జెసి పవన్ రెడ్డిని సన్మానించిన మైనార్టీ సోదరులు..

న్యూస్.9).

 

మండల కేంద్రమైన యాడికిలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బహిరంగ సభలో

ముస్లిం మైనార్టీ సోదరులు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మరియు జెసి పవన్ రెడ్డికి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు జనసేన మండల కన్వీనర్ కోడి సునీల్, మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య, మైనార్టీ అధ్యక్షుడు సుభాన్, మహమ్మద్ రఫీ, సెల్ పాయింట్ చాంద్ భాషా, రహమతుల్లా, ఫిరోజ్ బాషా, హాజీ మస్తాన్, చాందు, విజన్ స్కూల్ కరస్పాండెంట్ విశ్వనాథ్, గండికోట లక్ష్మణ్, ఫైబర్ చందుఐ టి డి పి కృష్ణమూర్తి చౌదరి, చంద్రశేఖర్ రెడ్డి, జనసేన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.