సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన
సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం , జూన్ 23 : స్థానిక 24 వ వార్డు యాగర్లపల్లి పుట్టా కొట్టు ఎదురుగా రెండు వీదులు సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 200 మీటర్లు పొడవునా సిసి రోడ్డు వాటికి ఇరువైపులా సీసీ డ్రైనేజీలను నిర్మించనున్నారు. వార్డు బాట హామీలు అమలులో భాగంగా మున్సిపల్…