Headlines

సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం , జూన్ 23 : స్థానిక 24 వ వార్డు యాగర్లపల్లి పుట్టా కొట్టు ఎదురుగా రెండు వీదులు సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 200 మీటర్లు పొడవునా సిసి రోడ్డు వాటికి ఇరువైపులా సీసీ డ్రైనేజీలను నిర్మించనున్నారు. వార్డు బాట హామీలు అమలులో భాగంగా మున్సిపల్…

Read More

గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలో రోడ్ నిర్భందం

గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలో రోడ్ నిర్భందం నికి నాయకత్వం వహిస్తున్న రైతులను 5 గురు దొనవల్లి.వేకట్రావు,మురళి,కామరాజు,ముక్కు.శ్రీను,రామకృష్ణ , శ్రీరాముర్తి పై లాఠీఛార్జ్ చేసి,కొట్టి, అరెస్ట్ చేసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. అన్ని స్టేషనులో తిప్పి ఇక్కడకి తెచ్చారని తెలుసుకొని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు.శివ రామకృష్ణ,విజయవాడ రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి లంకే సురేష్,చిల్లర.రాజేష్,హరీష్ నాయుడు వచ్చి అడిగితే లోపల రైతులు ఉన్న…

Read More

ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? అయితే ఈ రంగుల బట్టలు ధరించండి; జాబ్ పక్కా!!

ఏదైనా ఉద్యోగం రావాలి అంటే ముందుగా ఇంటర్వ్యూ కి అటెండ్ కావాలి. ఇంటర్వ్యూ నిర్వహించేవారి ముందు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు హాజరు కావాలి. ఆ 15 నిమిషాలు మీపై ఉద్యోగం ఇచ్చే వ్యక్తి పాజిటివ్ గా ఉండాలి అంటే ముందు మన డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలో చూసుకోవాలి. ఎలా పడితే అలా ఉద్యోగం కోసం వెళ్ళకూడదు. ఏ రంగు బట్టలు వేసుకుంటే అవతలి వ్యక్తికి మన పైన సానుకూల దృక్పథం ఏర్పడుతుందో…

Read More

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షల సంఖ్యలో ఉద్యోగాలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో మెగా జాబ్‌మేళాను సాయిరెడ్డి ఇవాళ ప్రారంభించారు. తాము గత సంవత్సరంలో ఇక్కడే వైఎస్‌ఆర్‌సీపీ తరఫున జాబ్‌ మేళా నిర్వహించామని, తాము నాంది పలికిన ఈ కార్యక్రమాన్ని యూనివర్శిటీ వీసీ కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. మెగా జాబ్‌ మేళాకు హాజరైన వారికి ఇంటర్వ్యూల్లో ప్రశ్నలకు ఎటువంటి బెరుకు లేకుండా ధైర్యంగా సమాధానాలివ్వాల్సి ఉంటుందని సాయిరెడ్డి తెలిపారు….

Read More

2023లోనే ఎన్నికల నగారా.. తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం వరుస సమావేశాలు!!

భారత ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఈ రోజు నుంచీ మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధతపై ఈ బృందం విస్తృతంగా సమాలోచనలు చేస్తుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలో హైదరాబాద్ కు చేరుకున్న బృందంలో పలువురు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, అండర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులతో పాటూ, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాలపరిమితి త్వరలో ముగియనుండటంతో రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధత, శాంతి…

Read More

టిడిపి తో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న జేసీ అస్మిత్ రెడ్డి

  యాడికి మండల పరిధిలోని కేశవరాయుని పేట గ్రామంలో ‘టిడిపితో భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో జెసి అస్మిత్ రెడ్డి, మండల టిడిపి నాయకులతో కలిసి పర్యటించారు. గ్రామమంతా కలియతిరిగి ప్రజల యోగక్షేమాలు అడిగారు.ప్రతి ఇంటికి మినీ మెనీఫెస్టో కరపత్రాలను అందజేశారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ప్రతి రైతుకు సంవత్సరానికి 20వేల రూపాయలు, మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం, పేద మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, తల్లికి వందనం…

Read More

రామకృష్ణారెడ్డి కొడుకు జన్మదిన సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న వారికి భోజనాలు

స్థానిక మండలంలో యాడికి కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే వృద్ధాశ్రమంలో ఈరోజు కోటవీధిలో నివాసముంటున్న మద్దూరు రామకృష్ణారెడ్డి కొడుకు జన్మదిన సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న వారికి భోజనాలు ఏర్పాటు చేశారు భార్య జయలక్ష్మి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి కుమార్తె ఉమా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఆశ్రమంలో ఉన్నవారు ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ వారికి కృతజ్ఞతలు తెలిపారు

Read More