Headlines

వైయస్సార్ పశు బీమాను సద్వినియోగం చేసుకోండి….

  పశ్చిమగోదావరి జిల్లా, ఉండి: జూన్ 20: ప్రతి రైతు వైయస్సార్ పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమవరం డివిజన్ ఉపసంచాలకులు డాక్టర్ జావర్ హుస్సేన్ అన్నారు. మంగళవారం ఉండి ఏరియా పశు వైద్యశాల ఆవరణలో వైయస్సార్ పశు బీమా పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ జావర్ హుస్సేన్, ఆకివీడు సహాయ సంచాలకులు డాక్టర్ జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గ్రామీణ…

Read More

మణిపూర్‌లో గత నెల రోజులుగా జరుగుతున్న హింసాకాండ

మణిపూర్: మణిపూర్‌లో గత నెల రోజులుగా జరుగుతున్న హింసాకాండ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆర్మీ జవాన్ గాయపడ్డాడు. ఈ సందర్భంగా చిన్‌మంగ్‌ గ్రామంలో మూకుమ్మడిగా ఒకేసారి మూడు ఇళ్లకు నిప్పు పెట్టారు. గాయపడిన సైనికుడిని లిమాఖోంగ్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించామని, ఆర్మీ జవాను పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.   హింసాత్మక ఘటనలపై మణిపూర్ సీఎం స్పందించారు. హింసను…

Read More

ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేయండి: కృష్ణవేణి

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, జూన్ 20: జిల్లాలో జూన్ 26 నుండి జూలై 4వ తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె కృష్ణవేణి కోరారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ డిఆర్వో ఛాంబర్ లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి కె కృష్ణవేణి…

Read More

రీ సర్వే పనులు పారదర్శకంగా పూర్తి చేయాలి – జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్ రామ్ సుందర్ రెడ్డి

రీ సర్వే పనులు పారదర్శకంగా పూర్తి చేయాలి – జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్ రామ్ సుందర్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, పెంటపాడు, జూన్ 14: రీ సర్వే పనులు పారదర్శకంగా పూర్తి చెయ్యాలని జిల్లా జాయింటు కలెక్టరు ఎస్. రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు బుధవారం పెంటపాడు తహాశీల్దారు కార్యాలయంలో రెవెన్యూ, సర్వేయర్లు, సిబ్బందితో రెండవ దశ రీసర్వే పనులపై జిల్లా జాయింటు కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన గ్రామాల మ్యాపులను…

Read More

*ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హ్యాట్రిక్

*ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసేందుకు పూర్తి శక్తి సామర్థ్యాలు ఆశీర్వాదాలు ఇవ్వాలి అని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని కోరుకున్న కొండపాక మండల గ్రామ పార్టీ అధ్యక్షులు ఈరోజు కొండపాక మండలంలోని భారత రాష్ట్ర సమితి గ్రామ పార్టీ అధ్యక్షులు కొండపాక మండలం నుండి బయలుదేరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం…

Read More

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన విధానంతో గ్రామ గ్రంథాలయాలకు మహర్దశ

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన విధానంతో గ్రామ గ్రంథాలయాలకు మహర్దశ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా చైర్మన్ సిద్దిపేట గ్రంథాలయ సంస్థ ఈరోజు కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు లో భాగంగా విద్యా దినోత్సవం రోజున దుద్దెడ గ్రామ గ్రంథాలయాన్ని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత సమైక్యాంధ్రలో గ్రంథాలయాలను…

Read More

హత్యకు గురైన శ్రీనివాసరావు భార్యకు డిప్యూటీ ఎమ్మార్వో జాబ్ నియామక పత్రం అందించిన కేసీఆర్

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(FRO) శ్రీనివాసరావు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. శ్రీనివాసరావును గత ఏడాది నవంబర్ నెలలో గుత్తికోయలు అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కుటుంబానికి ఇప్పటికే ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం.. తాజాగా ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగ మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవ…

Read More

ఆంధ్రా, తెలంగాణ కాదని చెప్పినా కర్ణాటక ప్రయత్నాలు ఫలించాయి. అక్కడే సిద్దూ డీల్ !

బెంగళూరు/పంజాబ్: కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన అన్నభాగ్య పథకానికి బియ్యం సేకరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ నుండి బియ్యం కొనుగోలు చెయ్యడానికి ఆ రాష్ట్ర సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుంది.

Read More

లీకేజీలు అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్: కమిషనర్ శామ్యూల్

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్ 19: పట్టణంలో రక్షిత మంచినీటి సరఫరా లో లీకేజీలు అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ వెల్లడించారు స్థానిక 31 వ వార్డు మెయిన్ రోడ్డు డాక్టర్ వెంకటరత్నం హాస్పిటల్ ప్రాంతాలలో మెయిన్ పైప్ లైన్లను సోమవారం మరమ్మతులు చేపట్టారు ఈ పనులను కమిషనర్ శామ్యూల్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి…

Read More

ఆగష్టు 22న హార్టీసెట్ ప్రవేశపరీక్ష

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం రూరల్ : హార్టీకల్చర్ బిఎస్సీ కోర్సులో ప్రవేశాల కొరకు నిర్వహించే హార్టీసెట్ ప్రవేశపరీక్ష ఆగష్టు 22న నిర్వహించబడుతుందని డాక్టర్ వైఎస్ఆర్ హార్టీకల్చరల్ యూనివర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ డివి స్వామి సోమవారం తెలిపారు. యూనివర్శిటీ పరిధిలోని 11 ఉద్యాన పాలిటెక్నికల్ కళాశాలలో ఉత్తీర్నులైన విద్యార్థులు, 8 ఉద్యాన కళాశాలల్లో బిఎస్సీ హార్టీకల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. యూనివర్శిటీ పరిధిలో 4…

Read More