వైయస్సార్ పశు బీమాను సద్వినియోగం చేసుకోండి….
పశ్చిమగోదావరి జిల్లా, ఉండి: జూన్ 20: ప్రతి రైతు వైయస్సార్ పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమవరం డివిజన్ ఉపసంచాలకులు డాక్టర్ జావర్ హుస్సేన్ అన్నారు. మంగళవారం ఉండి ఏరియా పశు వైద్యశాల ఆవరణలో వైయస్సార్ పశు బీమా పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ జావర్ హుస్సేన్, ఆకివీడు సహాయ సంచాలకులు డాక్టర్ జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గ్రామీణ…