ట్రైన్‌లో ఏసీ అంతరాయంతో రైల్వే శాఖపై కన్స్యూమర్ కోర్టు ఆదేశాలు.

ప్రజలు తమకు అందాల్సిన సేవల్లో అంతరాయం నెలకొన్నప్పుడు కన్స్యూమర్‌ కమిషన్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇప్పటి వరకు రైల్వేశాఖ సేవల్లో నెలకొన్న అంతరాయాలపై చాలా మంది కమిషన్‌ను ఆశ్రయించారు. తాజాగా మరో వృద్ధుడు దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ పనిచేయకపోవడంపై కన్స్యూమర్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ విషయంపై విచారణ జరిపిన ముంబైలోని కన్స్యూమర్‌ కమిషన్‌.. ప్రయాణికుడికి రూ.50,000 పరిహారం ఇవ్వాలని ఇండియన్‌ రైల్వేస్‌ను ఆదేశించింది. అయితే ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు సీనియర్‌ సిటిజన్‌…

Read More

కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడు ఫలితం వెలువడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కోసం పోరాడిన కార్యకర్తలను ఆయన అభినందించారు. ”ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే.. ఇచ్చిన హామీలను 15 రోజుల్లో నెరవేరుస్తామన్నారు. హామీ…

Read More

తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ

తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం ముగిసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో రాహుల్ గాంధీ ముగింపు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో చాలా మందితో మాట్లాడానని, రాష్ట్ర ప్రజలను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు భారత్ జోడో యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లడం బాధాకరం – రాహుల్ తెలంగాణలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో…

Read More

జగన్ తో విభేదాల కారణంగానే వైస్ షర్మిల తెలంగాణ లో పార్టీ

జగన్ తో విభేదాల కారణంగానే వైస్ షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టిందని , జగన్ సీఎం అయ్యాక షర్మిలను పక్కన పెట్టాడని , ఆ కోపం తోనే జగన్ కు దూరంగా షర్మిల ఉంటుందని ఇలా అనేక రకాల వార్తలు ప్రచారం అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో షర్మిల వాటికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సోమవారం నాటి పాదయాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన షర్మిల. తనకు తన సోదరుడితో ఎలాంటి గొడవలు లేవని…

Read More

తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం

తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనేతలు ప్రమేయం ఉందనీ, ఈ ముగ్గురి మధ్య వివాదాల నేపథ్యంలో కొందరు మహిళల న్యూడ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని రహస్యంగా పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో దాదాపు 150 మంది…

Read More

కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ గురించి ఊసే ఎత్తడం లేదంటూ వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం బాగుపడాలి. దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటూ కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. ప్రధాని మోదీ వ్యతిరేకులతో చేతులు కలిపారు కేసీఆర్. చాలామంది ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ ను వచ్చి కలుస్తున్నారు. అందరూ కలిసి మోదీ మీద దండయాత్ర ప్రారంభించారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ను…

Read More

కేసీఆర్ ఫోకస్ రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాలపై..?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పేయాలని తెగ ఆరాటపడుతున్నారు. అందుకే.. దసరా పండుగ నాడే టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. ఇంతలో మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ రావడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ప్రస్తుతం కేసీఆర్ ఫోకస్ దేశ రాజకీయాల నుంచి మునుగోడుకు షిఫ్ట్ అయింది. ఎందుకంటే దేశ రాజకీయాలు తర్వాత ముందు మునుగోడులో గెలవకపోతే వచ్చే ఎన్నికల్లో…

Read More

కేటీఆర్ పై నెటిజన్లు ప్రశంసలు..

మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకులలో మంత్రి కేటీఆర్ అందరికంటే ముందు వరుసలో ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే.. కేటీఆర్ ఇరవై సంవత్సరాల్లో తను దిగిన ఫోటోను.. ఇప్పటి ఫోటోను జత చేస్తూ షేర్‌ చేశారు. 2010 లో బ్లాక్‌ టీషర్ట్‌ వేసుకుని ఉన్నఫొటోని షేర్ చేశారు. ఈ ఫొటోలో కేటీఆర్ యంగ్‌ హీరోలా ఉన్నాడు. అయితే ఆ…

Read More

సుకుమార్ ప్రెసెంట్ హిందీలో ఒక ప్రాజెక్టు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా బాలీవుడ్ లో వార్తలు

టాలీవుడ్ లో లెక్కలమాస్టర్ గా పెరుగాంచిన అగ్ర డైరెక్టర్ సుకుమార్ గురించి అందరికి తెల్సు.పుష్ప మూవీ తో పాన్ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర గా ప్రసిద్ధి చెందాడు.ఆయన ఇపుడు తెలుగులో నే కాక హిందీలో కూడా ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించారు. సుకుమార్ ప్రెసెంట్ హిందీలో ఒక ప్రాజెక్టు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.దీనికి సంబంధించి ఆయన ఒక ప్రాజెక్ట్ కి సైన్ కూడా చేసారని,సుకుమార్, వివేక్ మరియు అభిషేక్ అగర్వాల్…

Read More

నెట్ ఫ్లిక్స్ కి ప్రభాస్ అభిమానులు ఊహించని షాక్..!!

ఓటీటీ ఫీల్డ్ లో నెట్ ఫ్లిక్స్ కి తిరుగుండదు. నెట్ ఫ్లిక్స్ లో ఉండే కంటెంట్ మిగతా ఓటిటి లకు చాలా భిన్నంగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అటువంటి నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ప్రభాస్ అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు. మేటర్ లోకి వెళ్తే 2019 వ సంవత్సరంలో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన “సాహో” బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటం తెలిసిందే. “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య…

Read More