ట్రైన్లో ఏసీ అంతరాయంతో రైల్వే శాఖపై కన్స్యూమర్ కోర్టు ఆదేశాలు.
ప్రజలు తమకు అందాల్సిన సేవల్లో అంతరాయం నెలకొన్నప్పుడు కన్స్యూమర్ కమిషన్ను ఆశ్రయిస్తుంటారు. ఇప్పటి వరకు రైల్వేశాఖ సేవల్లో నెలకొన్న అంతరాయాలపై చాలా మంది కమిషన్ను ఆశ్రయించారు. తాజాగా మరో వృద్ధుడు దురంతో ఎక్స్ప్రెస్లో ఏసీ పనిచేయకపోవడంపై కన్స్యూమర్ కమిషన్కు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ విషయంపై విచారణ జరిపిన ముంబైలోని కన్స్యూమర్ కమిషన్.. ప్రయాణికుడికి రూ.50,000 పరిహారం ఇవ్వాలని ఇండియన్ రైల్వేస్ను ఆదేశించింది. అయితే ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు సీనియర్ సిటిజన్…