రాజధానిలో 900.97 ఎకరాలలో పేదలకు ఇళ్ళు
రాజధానిలో 900.97 ఎకరాలలో పేదలకు ఇళ్ళు 5 గ్రామాల పరిధిలో భూమి ఇళ్లస్థలాలకు వినియోగం.. సీఆర్డీఏ మాస్టర్ప్లాన్ జోన్లలో మార్పు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం.. నవంబర్ 11 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ.. అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900.97…