Headlines

యాడికి మండల కేంద్రంలోని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం ధర్నా ..

న్యూస్.9) మండల కేంద్రమైన యాడికిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మండల పరిధిలోని యువత మరియు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు జూనియర్ కళాశాల కోసం దాదాపుగా 15 సంవత్సరాల నుండి యువకులు ధర్నాలు రాస్తారోకోలు చేశారు ప్రభుత్వాలు ఎన్నికల కోసం వాగ్దానాలు చేస్తున్నారు కానీ ఇంతవరకు కాలేజీ మాత్రం రాలేదు ఎన్నికల ముందు నాయకులు కాలేజీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాల తెస్తామని వాగ్దానాలు ఇస్తున్నారు…

Read More

అగాపే ఫౌండర్ కు సార్వభౌమ అవార్డు..

న్యూస్. 9)యాడికి మండలంలో ఉన్న అగాపే ఆశ్రమానికి సార్వభౌమ అవార్డు వచ్చింది.2020నుంచి అగాపే ట్రస్ట్ నిర్వాహకుడు బత్తుల ప్రసాద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆకలి తీర్చడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు.కరోనా టైంలో ఎంతో మంది పేదలు ఆకలితో ఉన్నప్పుడు వందల మందికి ఆహారం అందించారు.అంతేకాకుండా నిత్యవసర సరుకులు కూడా అందించారు.ఇలాంటి సేవా కార్యక్రమం చేసినందుకు 2022లో మదర్ తెరిస్సా అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా 2023 లో అగాపే ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మంది…

Read More

ప్రజలు సమస్యలు పరిష్కరించాలని ఏం ఎల్ ఏ కు.. వినతిపత్రం..!!!

న్యూస్ 9:- వైజాగ్ ) ప్రజలు సమస్యలను ఏదైనా… పరిష్కారం చేసే దిశగా ముందుంటాం అని దక్షిణ నియోజకవర్గం ఏం ఎల్ ఏ. వంశీ కృష్ణ యాదవ్ తెలిపారు. నిన్న శివాజీ పార్క్ పార్టీ ఆఫీస్ లో అ నియోజకవర్గం ప్రజలు కలిసి.. వినతిపత్రం అందజేశారు అ సమావేశం లో వాళ్ళు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వర్షకాలం, వివిధ వార్డ్ లో డ్రైనేజీ లు బాగులేదు, మరియు దానివల్ల దోమలు సమస్య ఎక్కువ ఉంది అని,దానివల్ల డెంగ్యూ,…

Read More

పోలీస్ శాఖ లో పదోన్నతి చెందిన వారికీ.. సత్కారం..!!!

న్యూస్ 9:- వైజాగ్ ) పోలీస్ శాఖ లో పదోన్నతి చెందిన వారికి ఘనంగా కమిశానర్ శంకబ్రత భాగ్చి చేతులు మీదగా సత్కరించారు. వివిధవిశాఖ సిటీ పరిధి స్టేషన్ లో పనిచేసిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, గా…హెడ్ కానిస్టేబుల్, ఎస్. ఐ గా పదోన్నతి పొందిన సిబ్బంది వారందరికి కమీషనర్ ఆత్మీయ సమావేశం నిర్వహించి సత్కరించారు. ఈ సమావేశం లోవిశాఖ సిటీ కమీషనర్,పోలీస్ ఉన్నత అధికారులు పాల్గున్నారు

Read More

జర్నలిస్ట్ ల సమస్యలును పరిష్కారించాలి..!!!

న్యూస్ 9:- వైజాగ్ ) జర్నిలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఏ పి వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, జి. ఆంజినేయులు రాష్ట్ర ప్రభుత్వం కు విజప్తి చేశారు. విశాఖలో సింకా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన తెలిపారు. జాతీయ సంఘము కార్యదర్శి, గంటల. శ్రీనుబాబు అధ్యక్షులు వహించిన సర్వ సభ్యత్వ సమావేశం లో అయిన మాట్లాడుతూ, జరలిస్ట్లకు, కేటాయించిన ఇండ్ల స్థలాలు గత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి…

Read More

యాడికి మండల కేంద్రంలో.ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దంపతులు బొంబాయి ఉమాదేవి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారు…

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలో.ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దంపతులు బొంబాయి ఉమాదేవి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారు.. యాడికి మండల కేంద్రంలోని శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మరియు చింతవనం ఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దంపతులు ఎంపీపీ బొంబాయి ఉమాదేవి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారిని సాధారంగా ఆహ్వానించిన శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు…

Read More

865 ఐయిడెడ్ పాఠశాల ల పరిస్థితి.. చాలా దినాకారంగా ఉంది..!!!!

న్యూస్ 9 :- వైజాగ్ ) రాష్ట్రము లో అయిడెడ్ పాఠశాలలో పరిస్థితి చాలా దయానియామ్ గా ఉంది, చదువుకున్న విద్యార్థుల కు తగిన వసతులు లేవు అని భీమిలి టీ డి పి రాష్ట్ర కార్యదర్శి, గంటా,నూకరాజు తెలిపారు. గత ప్రభుత్వం విద్య విధానాలు కారణంగా రాష్ట్రము లో 826 ఆయడెడ్ పాఠశాలలో పరిస్థితి అగమ్య గోచారం గా తయారీ అయ్యింది అని తెలిపారు. భీమిలి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థుల కు బ్యాగ్లు, పాఠ్య…

Read More

విశాఖను పిన్ సీటీ హబ్ గా తీర్చిదిద్దుతా.. సి. ఏం…!!!

న్యూస్ 9:- వైజాగ్ ) ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ అన్ని సదుపాయాలు కు తగిన వ్యూహత్మక ప్రాంతం గా తీర్చి దిద్దుతా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం లో మధురవాడ, నుండి భీమిలి పరిసర ప్రాంతాలలో టీ డి పి హయాంలో( ఐ టీ ) రంగం అభివృద్ధి చెందిన ఆయా కంపెనీలకు కావలిసిన అన్నిమౌలిక సదుపాయాలు కల్పించి. ప్రపంచంలో అన్ని దేశాలకు విశాఖపట్నం ఒక పిన్ సీటీ హబ్ గా అభివృద్ధి…

Read More

యాడికి కుక్కల స్వైర విహారం..!

.న్యూస్ 9) యాడికి కుక్కల స్వైర విహారం పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా కమలపాడు రోడ్డు అక్కడ టీ స్టాల్ కేఫ్ దగ్గర్లోనే చెత్త వెయ్యడం చాలా గలీజ్ కావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గలీజు చెత్తను కుక్కలు పందులు రోడ్డుపైకి లాక్ ఎళ్ళడం రోడంత గలీజ్ చేస్తున్నాయి అటు వెళ్లే వాళ్లకు ఇటు వెళ్లే వాళ్లకు చాలా ఇబ్బందిగా పడుతున్నారు పంచాయతీ ఆఫీస్ లో కంప్లీట్ చేయాలని ఇది ఎట్టి పరిస్థితులో పంచాయతీ వాళ్ళు కచ్చితంగా…

Read More

అగాపే ఆశ్రమంలో అన్నదానం..!

న్యూస్.9) యాడికి అగాపే ఆశ్రమంలో అన్నదానం. యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో కందికుంట గోవిందు రాజులు భార్య ఈశ్వరమ్మ మనవడు పుట్టిన శుభ సందర్భంగా చిన్న కుమారుడు రామాంజి కోడలు రాధా వీరి కుటుంబము ఆశ్రమంలోని వారికి అందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దకుమారుడు రంగ , కోడలు రాధా , స్నేహితుడు బండారు చంద్ర,బంధుమిత్రులు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా…

Read More