Headlines

నల్లగొండ జిల్లాకు బయలుదేరిన చేగుంట మండల టిఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగ సభకు చేగుంట మండలం నుండి భారీ సంఖ్యలో బయలుదేరిన వారిలో రంగయ్య గారి రాజిరెడ్డి..

నల్లగొండ జిల్లాకు బయలుదేరిన చేగుంట మండల టిఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగ సభకు చేగుంట మండలం నుండి భారీ సంఖ్యలో బయలుదేరిన వారిలో రంగయ్య గారి రాజిరెడ్డి నాయిని రాజగోపాల్ అశోక్ రెడ్డి కుమార్ యాదవ్ సీనియర్ టెలికాంపాడు నెంబర్ సోమ సత్యనారాయణ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కుర్ర లక్ష్మీనారాయణ కామర ఆంజనేయులు పొట్టి బాబు ఎర్ర శ్రావణ్ ఆనంద్ అనిల్ దొరగుండ్ల రాములు నల్గొండకు బయలుదేరినట్టు చేగుంట పట్టణ అధ్యక్షులు తెలిపారు ఎర్ర యాదగిరి