Editor

యాడికి లోమేమున్నామంటున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్..

యాడికి లోమేమున్నామంటున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు నారాయణస్వామి కాలనీలో నివాసముంటున్న నాసా గురుస్వామి అనారోగ్యంతో చనిపోవడంతో పోయడానికి బంధువులు ఎవరు లేకపోవడంతో అతని భార్య లీలావతి యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారిని సంప్రదించింది. ఫౌండేషన్ మిగతా సభ్యులకి విషయం తెలియజేసి నాసా గురు స్వామి అంత్యక్రియలను పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమం అనంతరం లీలావతి అయిన వాళ్లు ఎవరూ లేక ఇబ్బంది పడుతున్న మాలాంటి వాళ్లకు మీ ఫౌండేషన్…

Read More

శాసన సభ ఎన్నికలకు సంబంధించి మైక్రో అబ్జర్వర్స్ ప్రక్రియ పూర్తి చేయడమైనదని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. 

పత్రికా ప్రకటన తేదీ 20..11.2023 నిర్మల్ జిల్లా సోమవారం   శాసన సభ ఎన్నికలకు సంబంధించి మైక్రో అబ్జర్వర్స్ ప్రక్రియ పూర్తి చేయడమైనదని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం సాధారణ పరిశీలకులు రవి రంజన్ కుమార్ విక్రమ్, కే. గోపాల కృష్ణ , ఆదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ల సమక్షం లో జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మైక్రో అబ్జర్వర్స్ రాండమైజేషన్ నిర్వహించడం జరిగింది. ప్రక్రియ…

Read More

రైతు సంక్షేమమే ధ్యేయం : ఏఎంసీ చైర్మన్ సంపత్ 

    పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 20 :   రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ సారధ్యంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పని చేస్తుందని ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ఏఎంసీ నూతన పాలకవర్గం తొలి సమావేశం సోమవారం మార్కెట్ యార్డులోని మీటింగ్ హాలులో జరిగింది. ఏఎంసీ చైర్మన్…

Read More

కొండపాక మండలం మర్పడగ శ్రీ విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శ్రీ విజయ దుర్గా అమ్మవారి 14వ వార్షికోత్సవం..

కొండపాక మండలం మర్పడగ శ్రీ విజయ దుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శ్రీ విజయ దుర్గా అమ్మవారి 14వ వార్షికోత్సవం సందర్భంగా దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ చెప్పెల హరినాధశర్మ గారి ఆధ్వర్యంలో ఉదయము గణపతి పూజ, స్వస్తివాచనం, అష్టోత్తర శత కలశాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులచే అమ్మవారికి అభిషేక కార్యక్రమము, పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరము అన్న ప్రసాద వితరణ జరిగినది ఈ కార్యక్రమంలో…

Read More

గులాబీ దళంలో చేరిన బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు పాదం మహేష్ పటేల్ ..

ధర్మపురి నియోజక వర్గ అభివృద్ధి ప్రధాత గౌరవ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ సమక్షంలో ఈరోజు గొల్లపెల్లి మండలంలోని పార్టీ కార్యాలయములో భారత రాష్ట్ర సమితి పార్టీలో జెడ్పిటిసి జలంధర్ ఎంపీపీ శంకరయ్య పిఎసిఎస్ చైర్మన్ రాజా సుమన్ రావు బోనగిరి వెంకటేష్ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు పాదం మహేష్ పటేల్ చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడ్ల లక్ష్మి గుడ్ల రాజేశం వైస్ ఎంపీపీ ఆవుల సత్యం పట్టణ మార్కెట్…

Read More

నెరెడ్‌మెట్ డివిజన్ లోని యప్రాల్ బాపూజీ నగర్, ఉద్యోగుల కాలనీ మరియు చిన్న కందిగూడ లో ఇంటి ఇంటికి వెల్లి ప్రచారం..

నెరెడ్‌మెట్ డివిజన్ లోని యప్రాల్ బాపూజీ నగర్, ఉద్యోగుల కాలనీ మరియు చిన్న కందిగూడ లో ఇంటి ఇంటికి వెల్లి ప్రచారం చేసిన మర్రి మమత రెడ్డి గారూ మరియు కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారు. కారు గుర్తుకి ఓటు ఈసి మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపియాలి అని కోరడం జరిగింది.   కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి 136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్‌మెట్.

Read More

కొండపాక మండలం మరపడగ గ్రామంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటి ప్రచారం..

ఈరోజు జరిగిన కొండపాక మండలం మరపడగ గ్రామంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో నూనె కుమార్ ,అనంతుల ప్రశాంత్, రేగళ్ల దుర్గయ్య, నర్రా జైపాల్ రెడ్డి, బోద్ధుల కనకయ్య, మంచాల శ్రీనివాస్, అనంతుల పద్మ నరేందర్, బడెకోలు నర్సింలు , మల్లమారి రవీందర్, పాతకోటి లింగం, సున్నం భాస్కర్, పల్లె బాబు, రంజిత్ గౌడ్, ఏమల్ల రజిత రాజిరెడ్డి, పత్తి ఆంజనేయులు, షెల్లపురం కనకయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు

Read More

యాడికి మండలంలోని చందన గ్రామంలో అనూష అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య……..

అనూష 26 సంవత్సరాలు వయసు భర్త రాజశేఖర్ నాయుడు వ్యవసాయం వలన జీవనం. వీరికి వివాహం జరిగి 8 సంవత్సరాలు. వీరికి ఇద్దరు కుమారులు (విగ్నేష్, కౌశిక్) సంతానం. . ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకోగా, రాయలచెరువు కి వెళ్లిన భర్త ఇంటి కి తిరిగి వచ్చి, డోర్ తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో డోర్ పగలగొట్టి అనూష ను ఉరి నుండి కిందికి దింపి చూడగా, అప్పటికే చనిపోయినదని, అనూష కడుపు నొప్పి…

Read More

రాయల చెరువు ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బాల్ బాడ్మింటన్లు బ్యాట్లు పంపిణీ కార్యక్రమం..

రాయల చెరువు ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బాల్ బాడ్మింటన్లు బ్యాట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాయలచెరువు లయన్స్ క్లబ్ మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి పెద్దవడుగురు ఏ ఎం మొబైల్స్ అజయ్ సాయి కిరణ్ మొబైల్స్ మారుతి శ్రీకాంత్ మొబైల్స్ శ్రీకాంత్ గార్ల ఆర్థిక సహాయంతో 6000 విలువగల బ్యాట్లను రాయలచెరువు ప్రభుత్వ పాఠశాల నందు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు…

Read More

సమాజానికి మేలు చేస్తున్న మీడియా! – జాతీయ పత్రికాదినోత్సవ సభలో ఆర్డీవో చెన్నయ్య!..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 16:   ప్రజల్లో అవగాహనను , చైతన్యాన్ని పెంచడం ద్వారా మీడియా సమాజానికి ఎంతో మేలు చేస్తున్నదని ఆర్డీఓ కే.చెన్నయ్య అన్నారు. జాతీయ పత్రికాదినోత్సవం సందర్భంగా మండలపరిషత్ సమావేశ మందిరంలో గురువారం తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఆర్డీఓ చెన్నయ్య మాట్లాడుతూ సమాచారం అందించడం ద్వారా మీడియా ప్రభుత్వానికీ , ప్రజలకు మధ్య…

Read More