Headlines

రైతులని విస్మరించిన ప్రభుత్వాన్ని పడగొడదాం —జి రవికుమార్ రెడ్డి…

న్యూస్.9) యాడికి

సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకి వివరిస్తూ రైతులని పట్టించుకోలేదని డ్రిప్పు పరికరాలు ఇవ్వలేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని,క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదని, గిట్టుబాటు ధర ఇవ్వకపోగా,ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడని కాలువలకి నీళ్లు ఇవ్వలేదని రైతులని నట్టేట ముంచేసాడని హార్టికల్చర్ నుంచి రావాల్సిన సబ్సిడీలు దారి మళ్ళించాడని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు రవికుమార్ రెడ్డి అన్నారు ప్రజలు ఇవన్నీ ఆలోచించి ఓటు వేయాలని ప్రతి రైతుకి 20వేల రూపాయలు మా ప్రభుత్వం వస్తే అందిస్తామని లక్ష్యం పల్లె గ్రామ రైతులతో అన్నారు గ్రామంలో త్రాగునీరు సమస్య కూడా అధికంగా ఉందని మా ప్రభుత్వం వస్తే శాశ్వత పరిష్కారం చూపుతామని అభివృద్ధి చేసే వారికి ఓటు వేయండి అని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు చలమారెడ్డి రాజశేఖర్ రెడ్డి మనోహర్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డి రంగారెడ్డి చిరంజీవి రెడ్డి దివాకర్ రెడ్డి సుబ్బారెడ్డి సుధాకర్ నాయుడు సుదర్శన్ రెడ్డి రాజారెడ్డి శ్రీనివాసరెడ్డి రామకృష్ణ ప్రవీణ్ చెన్నప్ప చంద్ర రాజా చెన్నారెడ్డి సతీష్ జయరాముడు చిన్నమయ్య మల్లికార్జున సునీల్ రంజిత్ నాగ శేషు తిరుపాలు రాజశేఖర్ రెడ్డి సాయి ఈశ్వర్ రెడ్డి పుల్లయ్య నాగ శేఖర్ శివ నరసింహ హరినాథ్ రెడ్డి భాస్కర్ తదితరులు పాల్గోన్నారు