Headlines

Editor

ప్రజా పాలన కార్యక్రమంలో 6 గ్యారంటీల పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను స్వీకరించారు..

ప్రజా పాలన కార్యక్రమంలో 6 గ్యారంటీల పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలిస్తున్న గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్ ఈ కార్యక్రమంలో సర్పంచి ఆడపిల్ల మహాదేవ్ గౌడ్ సెక్రటరీ చక్రపాణి అధికారులు వార్డు మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Read More

గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు సఫిల్గుడా లేక్ , ఎస్ టి పి పనులను పరిశీలించి పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు,..

ఈరోజు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు సఫిల్గుడా లేక్ , ఎస్ టి పి పనులను పరిశీలించి పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు, సుజాత సిజిఎం, డబ్ల్యూ డబ్ల్యూ జిఎం సునీల్, నరహరి డీజీఎం, మేనేజర్ వేణుగోపాల్ మరియు బి.ఆర్.ఎస్ సీనియర్ లీడర్లు బద్దం పరశురాం రెడ్డి ,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మురుగేష్, బంటి, శ్రీధర్ గౌడ్, పాల్గొన్నారు.

Read More

ఆరు గ్యారెంటీలు స్కీములు అమలుచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం– జీడి సంపత్ గౌడ్..

  ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని 140 డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి సాయిబాబా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలో భాగంగా 6 గ్యారెంటీ స్కీం లను అమలు చేసే దిశగా ప్రజా పాలన కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ క్రమంలో డివిజన్లో ఏర్పాటుచేసిన ప్రజా పాలన కేంద్రాలని సందర్శించారు వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

కార్పొరేటర్ శ్రావణ్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు–జీడి సంపత్ గౌడ్

  ప్రజా పాలన పేరుతో ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటుందని శ్రావణ్ అనడం విడ్డూరంగా ఉంది ప్రజా పాలన మొదలై ఒక్కరోజు గడవకముందే ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తగదన్నారు. అప్లికేషన్ లు దొరకకపోతే ఇంత మంది జనాలు కు లైన్ లో ఎలా వస్తున్నారు అని అడిగారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే పనిని చూసి ఓర్వలేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేనప్పుడు ఈ ప్రజాప్రతినిధి…

Read More

ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్దేశించిన నమూనాలో తప్పనిసరిగా సమర్పించాలని ఎన్నికల ఖర్చుల పర్యవేక్షకుడు శ్రీయాన్ అన్నారు..

పత్రిక ప్రకటన తేది:29.12.2023 నిర్మల్ జిల్లా శుక్రవారం   ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్దేశించిన నమూనాలో తప్పనిసరిగా సమర్పించాలని ఎన్నికల ఖర్చుల పర్యవేక్షకుడు శ్రీయాన్ అన్నారు శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చుల పర్యవేక్షకులు శ్రేయాన్ మాట్లాడుతూ అందరూ అభ్యర్థులు వారి వారి ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్దేశించిన నమూనాలు నిర్దేశించిన రిజిస్టర్ లలో రసీదులతో సహా వారు…

Read More

గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు..వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో జిల్లా నోడల్ అధికారి మరియు ఎల్ డి ఎం కె చంద్రశేఖర్..

పత్రికా ప్రకటన       *నిర్మల్, డిసెంబర్ 29 :-*   *వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి మరియు ఎల్ డి ఎం కె చంద్రశేఖర్ అన్నారు*.   *శుక్రవారం నిర్మల్ పట్టణ కేంద్రంలో ఉదయం అంబేద్కర్ చౌరస్తా, మధ్యాహ్నం శివాజీ చౌక్ లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర…

Read More

విజయాలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టాలి..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, డిసెంబర్ 29:   విజయాలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టాలని ఏపీ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యుడు డాక్టర్ పెద్దపాటి శంకర్ విద్యార్థినిలకు సూచించారు. నిట్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ప్రమోద్ పడోలే ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి అదేశాలమేరకు గుంటూరు, ఒంగోలు, మార్కాపురం, పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో పది, ఇంటర్మీడియేట్ చదువుతున్న 100 మంది విద్యార్థినులు శుక్రవారం నిట్ ప్రాంగణాన్ని సందర్చించారు. ప్రాంగణంలోని ఇండోర్…

Read More

కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకం క్రింద 18రకాల చేతి మరియు సాంప్రదాయ కళాకారులూ మరియు వృత్తులు చేయువారికీ ఆర్ధిక సహాయం మరియు నైపుణ్యం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

న్యూస్.9 యాడికి మండల కేంద్రంలోని     కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకం క్రింద 18రకాల చేతి మరియు సాంప్రదాయ కళాకారులూ మరియు వృత్తులు చేయువారికీ ఆర్ధిక సహాయం మరియు నైపుణ్యం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.కావున ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న ప్రజలందరూ తమ దరఖాస్తును వెరిఫికేషన్ కొరకు పంచాయతీ కార్యాలయం యందు అందజేయాలనీ తెలియజేయడమైనది.         పంచాయతీ కార్యదర్శి ఈవో ఎర్రిస్వామి యాడికి గ్రామ పంచాయతీ

Read More

భక్తి శ్రద్ధలతో రాహుకాల పూజ..

  కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శుక్రవారం నాడు రాహు కాల పూజ క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం 6-30 గంటలకు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభం కాగా విజయదుర్గా మాతకు విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించారు అనంతరం సంతాన మల్లికార్జున స్వామి వారి అభిషేకం నిర్వహించారు ఉదయం పది గంటల నుండి…

Read More

మృతురాలి కుటుంబానికి బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు..

  ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, అనంతారం (ST. కాలనీ) గ్రామానికి చెందిన *పెద్ది సమ్మక్క* (92) గారు ఇటీవల మరణించగా, విషయం తెలుసుకొని స్వగృహానికి వెళ్లి వారి దశదిన కర్మలకు నిమిత్తం 25 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు *సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్* గారు…   *ఈ కార్యక్రమంలో* మాజీ సర్పంచ్ మోకాళ్ళ పాపారావు, మండల నాయకులు దెంచనాల రాజేంద్ర ప్రసాద్,దొంతు మల్లయ్య,మల్లురి…

Read More