Headlines

Editor

చంద్రుడు లేకుంటే భూమి పరిస్థితి ఏమిటి?

చంద్రయాన్_3, లూనా ప్రయోగాల నేపథ్యంలో చంద్రుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. సామాజిక మాధ్యమాలు, ప్రధాన స్రవంతి మీడియాలో ఎక్కడ చూసినా చంద్రుడి గురించే చర్చ జరుగుతోంది. చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయని, రకరకాలైన ఖనిజాలకు అతడు నెలవని అంతరిక్ష ప్రయోగాల ద్వారా తెలుస్తోంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇంతకీ చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? ఇది చాలా మందిలో ఉండే సందేహం. సంబంధించి స్పష్టమైన సమాధానం లేకపోయినప్పటికీ.. రకరకాల సిద్ధాంతాలు మాత్రం వ్యాప్తిలో ఉన్నాయి. చంద్రుడి…

Read More

చంద్రుడిపై రష్యా లూనార్ క్రాష్ ల్యాండ్.. భారత చంద్రయాన్ పై ఉత్కంఠ

రష్యాకు చెందిన లూనార్ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది రోబోటిక్ లూనా-25 వ్యోమనౌక విఫలమైన కక్ష్య సర్దుబాటు తర్వాత ‘తన ఉనికిని నిలిపివేసినట్లు’ కనిపించిందని అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ తెలిపింది. లూనా-25ను మోస్తున్న సోయుజ్ రాకెట్, ఆగస్టు 11న రష్యాలోని సుదూర తూర్పున ఉన్న వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుండి ప్రయోగించబడింది. చంద్రుని ఉపరితలంపైకి వెళుతున్న రష్యన్ రోబోటిక్ అంతరిక్ష నౌక చంద్రునిపై కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ ఆదివారం తెలిపింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, సోవియట్ యూనియన్‌గా, ఒక…

Read More

విజయవాడ ఉమ్మడి కృష్ణాజిల్లావిజయవాడకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్

_ఎన్టీఆర్ జిల్లా/విజయవాడ విజయవాడ ఉమ్మడి కృష్ణాజిల్లావిజయవాడకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తెదేపా నేతల బృందంతో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు  తంగిరాల సౌమ్య

Read More

వైసీపీ అరాచకాలపై ఉమ్మడి పోరాటం!

వైసీపీ అరాచకాలపై ఉమ్మడి పోరాటం! * రాష్ట్ర చరిత్రలో జగన్ వంటి హీన సీఎం లేడు! * ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్న బీసీవై, జై భీమ్ భారత్ పార్టీ * రామచంద్ర యాదవ్ – జడ శ్రవణ్ కుమార్ కీలక భేటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను పీడిస్తున్న వైసీపీ పాలనపై ఉమ్మడిగా పోరాడనున్నట్టు “భారత చైతన్య యువజన పార్టీ” – జై భీమ్ భారత్ పార్టీ” లు ప్రకటించాయి.. రాష్ట్ర చరిత్రలో జగన్ లాంటి నీచ…

Read More

బీసీవై పార్టీ పేదవాడి గుండెచప్పుడు!

బీసీవై పార్టీ పేదవాడి గుండెచప్పుడు! * సంప్రదాయ రాజకీయం కూకటివేళ్లతో పెకలిద్దాం * ఈ రెండు పార్టీలు మెక్కింది మొత్తం కక్కిస్తాం * బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కీలక సూచనలు * ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల నేతలతో సమీక్ష “భారత చైతన్య యువజన పార్టీ” ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గుండె చప్పుడుగా మారాలని.. ప్రతి పేదింటికీ మన పార్టీ పతాకం చేరాలని ఆ పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ సూచించారు…..

Read More

కాంగ్రెస్ తో వెళ్లడం అంటే కుక్కను పట్టుకొని గోదారిని ఈదడం లాంటిదే.!మంత్రి కేటీఆర్ ఫైర్.!

తెలంగాణ భవన్ లో ఖమ్మం జిల్లా నుంచి చేరికల సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వెళ్లడం అంటే కుక్కను పట్టుకొని గోదారిని ఈదడం లాంటిదనే విషయం వెంకట్రావుకి నెల రోజుల్లోనే అర్థమైందని, తిరిగి పార్టీలో చేరుతున్నందుకు తారక రామారావు అభినందనలు తెలిపారు. ఆయన ద్వారా చేరిన పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందని, ఒకప్పుడు కొమురం భీం కోరుకున్న జల్, జంగల్, జమీన్ నినాదం…

Read More

టీఎస్ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు సహా.. అన్ని బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ మేరకు బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు రాజ్‌​భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వెనక్కి పంపిన బిల్లులపై చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్ అడిగారు. తన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నారా? లేదా? నిర్ధారించాలన్నారు. న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు…

Read More

యాడికి గ్రామానికి చెందిన మహబూబ్ భాష అనే వ్యక్తి యాడికి గ్రామంలో చికెన్ షాప్ నిర్వహిస్తూ యాడికి గ్రామంలో ఈరోజు మద్యం దుకాణాలు బంద్

యాడికి గ్రామానికి చెందిన మహబూబ్ భాష అనే వ్యక్తి యాడికి గ్రామంలో చికెన్ షాప్ నిర్వహిస్తూ యాడికి గ్రామంలో ఈరోజు మద్యం దుకాణాలు బంద్ అని తెలుసుకొని, గుత్తి పట్టణానికి వెళ్లి మద్యం కొనుగోలు చేసి చికెన్ షాప్ వద్దకు వచ్చే వారికి అధిక ధరలకు మద్యం అమ్మాలని తెచ్చి పెట్టుకొని ఉండగా, రాబడిన సమాచారం మేరకు సిబ్బంది తో కలిసి వెళ్లి రైడ్ చేసి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ముద్దాయిని అరెస్టు చేసి…

Read More

బస్సు యాత్ర గోడపత్రిక ఆవిష్కరణ

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 19: పెంటపాడు లో సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర గోడ పత్రికను సిపిఐ మండల పార్టీ కార్యదర్శి కలింగ లక్ష్మణరావు, రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాసరావు, సిపిఐ మండల సమితి సభ్యులు కొణతాల నాగరాజు, దేపల్లి విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలింగ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రక్షించండి… దేశాన్ని కాపాడండి విశాఖ నుండి తిరుపతి వరకు బస్సు యాత్ర ఆగస్టు 17 నుండి…

Read More

ప్రకృతి వ్యవసాయంతో నేల సారవంతం

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 19 : ప్రకృతి వ్యవసాయంతో నేల సారవంతమవుతుందని ప్రకృతి వ్యవసాయం జోనల్ కో ఆర్డినేటర్ గద్దె వెంకటరత్నం సూచించారు. మండలంలోని రామన్నగూడెంలో ప్రకృతి వ్యవసాయంపై గ్రామ సర్పంచి చింతా వెంకట్రావు అధ్యక్షతన రైతులకు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిధి వెంకటరత్నం మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగు మందులను అవసరానికి మించి వినియోగించడం వల్ల భూమి సహజత్వాన్ని కోల్పోయి నిస్సారంగా మారుతుందని తెలిపారు. పంటలకు మేలు చేసే ప్రకృతి…

Read More