Headlines

Editor

భవిష్యత్తుకు గ్యారంటీ పథకాల అమలుతో ప్రతి పేద కుటుంబంలో ఆనందం.

భవిష్యత్తుకు గ్యారంటీ పథకాల అమలుతో ప్రతి పేద కుటుంబంలో ఆనందం. పుట్టపర్తి.న్యూస్. ఆగస్టు 11 పుట్టపర్తి.నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తిరిగి పుట్టపర్తి గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరాలి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండలం,జౌకళ కొత్తపల్లి పంచాయితీలలో మహాశక్తి ఇంటింటా కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి…

Read More

రాజు ఎవరిని నమ్మాలి అనేది కాదు ప్రశ్న!

1.రాజు ఎవరిని నమ్మాలి అనేది కాదు ప్రశ్న! ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది! అధికారంలో ఉన్న వారు ఎప్పుడూ ఈ విషయంలో చాలా జాగ్రత్త చూపాలి. నమ్మడమూ ప్రమాదమే. నమ్మక పోవడము ప్రమాదమే. 2.నమ్మకం మృత్యువు వంటిదైతే, అపనమ్మకం అప మృత్యువు వంటిది. కనుక ప్రభువైనవాడు సూక్ష్మ బుద్ధితో వ్యవహరిస్తూ ఎదుటివారిని నమ్మినట్లు అగుపిస్తూనే, నమ్మకుండా తన జాగ్రత్తలు తాను తీసుకుంటూ తన కార్యాన్ని చక్కబెట్టుకోవాలి. ఎప్పుడూ ఏమరపాటు పొందకూడదు. రాజు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ…

Read More

మానవత్వం చాటుకున్న కృష్ణాపురం జమీర్.

  ధర్మవరం. న్యూస్.ఆగస్టు 10 ధర్మవరం.నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు 10వ వార్డులో నబిరసూల్ గారికి కుట్టు మిషన్ మరియు వాటి పరికరాలను పంపిణి చేయడం జరిగింది.నబిరసూల్ గారు గత 50సంవత్సరాలుగా పోస్ట్ ఆఫీస్ పక్కన కుట్టు మిషన్ అంగడి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.గత రెండు రోజుల క్రితం రాత్రి కుట్టు మిషన్ అంగడిని గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడం జరిగింది.అంగడిలో ఉన్న కుట్టు మిషన్లు రెండు మిషన్ పరికరాలు…

Read More

జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్  పి అరుణ్ బాబు.

  పుట్టపర్తి. న్యూస్ ఆగస్టు 10. పుట్టపర్తి, ఆగస్ట్10:  శ్రీ సత్య సాయి జిల్లాలో జరుగనున్న  ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్  పి అరుణ్ బాబు పేర్కొన్నారు గురువారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.  ఈ కార్యక్రమంలో  అడిషనల్ ఎస్పీ విష్ణు, డిఆర్ఓ కొండయ్య,…

Read More

వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయి టిడిపిలో చేరిన కార్యకర్తలు.

  పుట్టపర్తి. న్యూస్. ఆగస్టు 10 న శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కోవెలగుట్ట పలికి చెందిన కొందరు యువకులు బుధవారం రాత్రి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. వారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారిని కలిసి ఈ వైసీపీ ప్రభుత్వంతో విసిగి వేసారి పోయానని మమ్ములను తెలుగుదేశం పార్టీలోకి స్వాగతించవలసిందిగా కోరారు. గతంలో కూడా తమ వెంట నడిచామని వైసిపి పార్టీతో నడవడం పెద్ద పొరపాటున పల్లె ముందు…

Read More

యాడికి మండలం నగరూరు పంచాయతీలోని ఒకటవ వార్డు ఎన్నికల నోటిఫికేషన్

యాడికి మండలం నగరూరు పంచాయతీలోని ఒకటవ వార్డు మెంబరు అయినటువంటి ఆదిరెడ్డి మరణించినందున ఆ వార్డు నెంబర్ ఖాళీ అయినది ఇప్పుడు ఆ వార్డుకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనది కావున ఆ వార్డుకు వెన్నపూస వెంకటరామిరెడ్డి బలపరిచిన అభ్యర్థి వెన్నపూస విజయకుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయినాడు

Read More

స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీదుగా పార్క్ ప్రారంభం.

  గుంటూరు. న్యూస్ ఆగస్టు 10. గుంటూరు లోని శ్యామల నగర్ పార్క్ వద్ద కోవెలమడి రవీంద్ర అధ్వర్యంలో నిరసన సీతారామయ్య ఎన్జీవోయి హౌసింగ్ బిల్డింగ్స్ సొసైటీ లిమిటెడ్ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 18-03-1984 నా గుంటూరు శ్యామల నగర్ 8వ లైన్ నందు పార్కును ప్రారంభించారు.అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ ఐ నరసింహారావు గారు నేతృత్వంలో పార్కు అభివృద్ధి పనులు చేపట్టారు.నేడు శ్యామల నగర్ నందు డాక్టర్ వైయస్సార్…

Read More

తల్లిదండ్రుల విజ్ఞప్తి… బహిరంగ లేఖ.

తల్లిదండ్రుల విజ్ఞప్తి… బహిరంగ లేఖ.   గౌరవనీయులైన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్. ఆర్యా. విషయం – ప్రైవేటు పాఠశాలలలో మీ విద్యాశాఖ జీవోలను అమలు కోసం తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు కు ప్రైవేటు పాఠశాల లలో విచారణ చర్యలు తీసుకునేందుకు కఠినమైన ఆదేశాలు ఇవ్వాలని, మీ శాఖ విచారణ చర్యల వివరాలను రాష్ట్రంలోని విద్యార్థి తల్లిదండ్రుల కు మీడియా ద్వారా బహిర్గత పరచాలని కోరుతూ….

Read More

సమస్యలు పరిష్కరించకపోతే కరెంట్ కట్టు.

సమస్యలు పరిష్కరించకపోతే కరెంట్ కట్టు. ఆంధ్రప్రదేశ్. ఆగస్టు 9 న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి. ప్రజలకు, వినియోగదారులకు నమస్కారం. మా కార్యాచరణలో భాగంగా ఆగస్టు 8 వ తేదీ మంగళవారం విజయవాడలో మహా ధర్నా కార్యక్రమానికి వెళ్ళనీయకుండా ఎక్కడికక్కడ విద్యుత్ ఉద్యోగులను రకరకాలుగా అడ్డగించి నోటీసులను సర్వ్ చేసి హౌస్ అరెస్ట్ చేసి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టి మమ్ములను సంఘ విద్రోహులుగా,నేరస్తులుగా విజయవాడ మహా ధర్నాకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం…

Read More

తాడేపల్లిగూడెంలో ఏ.ఐ.టి.యు.సి.

తాడేపల్లిగూడెంలో ఏ.ఐ.టి.యు.సి. మానవహారం, భారీ ధర్నా పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం,ఆగస్ట్ 9 : కార్మిక వ్యతిరేక , ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కార్మికవర్గం , రైతాంగం , ప్రజలు సంసిద్ధం కావాలని ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. సోమసుందర్ పిలుపు ఇచ్చారు. కేంద్ర కార్మికసంఘాల పిలుపు మేరకు క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “మహా ధర్నా” కు మద్దతుగా తాడేపల్లిగూడెంలో ఏ.ఐ.టి.యు.సి. ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో వద్ద మానవహారం…

Read More