Headlines

పోలీసులు, జర్నలిస్టుల మద్య సోదర బంధం ఉండాలి–:సీఐ హరి

నర్సీపట్నం ఆగస్టు 25, పోలీసులు, జర్నలిస్టుల నడుమ సోదర బంధం ఉండాలని నర్సీపట్నం సీఐ హరి అన్నారు. ఆదివారం గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పోలీసులు, జర్నలిస్టుల వృత్తి సవాళ్లు తో కూడుకున్నదని అన్నారు. సమగ్ర సమాచారం, అధికారుల వివరణతో వార్తలు ప్రచురిస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని అన్నారు. యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు మహంతి నారాయణ మాట్లాడుతూ…

Read More

యాడికి నూతన సిఐ ఈరన్న ని సన్మానించిన తెలుగుదేశం పార్టీ నాయకులు..

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన ఎం ఈరన్నని శనివారం తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ దడియాల ఆదినారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా సిఐ ఈరన్నకు స్వాగతం పలికారు. శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. అనంతరం పలు విషయాలను చర్చించి అందరూ కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవాలని సిఐ ఈరన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దడియాల ఆదినారాయణ, గొందిపల్లి రంగస్వామి,చిట్టెం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,బి శంకర్,బాలు నాయక్…

Read More

చందన గ్రామ శివారులలో 8 మంది పేకాటరాయలు అరెస్ట్..

న్యూస్ 9) యాడికి మండలం చంద్ర గ్రామ శివారులో పేకాట స్థావరంపై శనివారం సీఐ ఈరన్న నేతృత్వంలో పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో8. మందినీ అరెస్టు చేశారువారి వద్ద నుంచి. రూ. 7.300.నగదు స్వాధీనం చేసుకున్నారు.4 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సిఐ ఈరన్న తెలిపారు.

Read More

కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చెయ్యాలి..సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు..

న్యూస్ 9 రిపోర్టర్ చేరాల. రవీందర్ మంథని పెద్దపల్లి కరీంనగర్ పెద్దపల్లి జిల్లా మంథనిలో సిఐటీయు మండల కమిటీ సమావేశం నిర్వహించటం జరిగినది. సిఐటీయూ, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ అధ్యక్షతన వహించిన ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు హాజరైనారు. ఈ సందర్బంగా ముత్యంరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవటం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి…

Read More

మందకృష్ణ మాదిగ వారియర్స్ టీం తాడిపత్రి..

న్యూస్ 9) యాడికి మండలం నూతన తాసిల్దార్ గ బాధ్యతలు స్వీకరించిన ప్రతాపరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి బొకే లు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం జరిగింది మరియు యాడికి మండలంలోని ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెవెన్యూ సమస్యలు తమరు దృష్టికి వచ్చినా పరిశీలించి తక్షణమే పరిష్కరింప చేయాలని నూతన తాసిల్దార్ ప్రతాప్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగినది   పాల్గొన్న వారు ఎంపీ పుల్లయ్య మాదిగ ఎమ్మార్పీఎస్. తాడిపత్రి నియోజకవర్గం కో ఇంచార్జ్  …

Read More

హై స్కూల్ ను జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చెయ్యాలి అని వినతిపత్రం..!!

న్యూస్ 9:-వైజాగ్ (రిపోర్టర్ శ్రీనివాస్ )విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిధిలో తోటగురువు హై స్కూల్ ను జూనియర్ కళాశాల గా అప్ గ్రేడ్ చెయ్యాలి అని తూర్పు నియోజకవర్గం ఏం. ఎల్ ఏ, వెలగపూడి, రామకృష్ణ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, నారా. లోకేష్ కుఅమరావతి పార్టీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఎన్నో ఏళ్లుగా మంచి విద్య ప్రమాణాలు కలిగిన తోటగురువు హై స్కూల్ ను జూనియర్ కళాశాల గా అప్ గ్రేడ్ చెయ్యాలి అని…

Read More

రేపటి నుంచి కృష్ణాష్టమి వేడుకులు..!!

న్యూస్ 9:-వైజాగ్ (రిపోర్టర్ శ్రీనివాస్ )విశాఖపట్నం, సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ లో కృష్ణాష్టమి వేడుకలు ఈ నెల 24 నుంచి జరుగుతుంది అని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు సాంబ దాస్ ప్రభుజీ తెలిపారు. ఈ సందర్బంగా 26వ తేదిన మంగళ హారతి, దర్శన హారతి, అఖండ హరినామం, సంకీర్తనలు తదితర కార్యక్రమం జరుగుతుంది అని తెలిపారు.

Read More

ఏసిబి…. వల లో ఎస్.ఐ దేవుడమ్మ..!!!

న్యూస్ 9:- వైజాగ్ (రిపోర్టర్ శ్రీనివాస్ ) విశాఖపట్నం, మల్కాపురం శాంతి బద్రతల ఎస్.ఐ దేవుడమ్మ ఏసి బి కు పట్టుబడ్డారు. ఇద్దరు భూ తగాదా కేసు లో 30 వేలు లంచం అడగ్గా, ముందుగా 10వేలు తర్వాత 20వేలు కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముద్దాయి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను ప్రణాళిక వేసి పట్టుకున్నారు. ఈ కేసు భాగంగా ముందుగానే నిందుతులు ఏసీబీ అధికారులు కు సమాచారం ఇచ్చిరు. ఇది తెలుసుకున్న ఏసీబీ అధికారులు…

Read More

మండలంలో గత నాలుగు ఐదు రోజులుగ కురుస్తున్న వర్షాలకు..

న్యూస్ 9) యాడికి కాలువకు వస్తున్న వరద నీటిని యాడికి మండలం రైతులతో కలసి మండల కన్వీనర్ రుద్రమ నాయుడు పరిశీ లించారు. వరద నీటిని దగ్గరలో ఉన్న చెక్ డ్యాములకు మరలించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More

వివాహవేడుకకుహాజరైన వైసిపి నాయకులు..

న్యూస్ 9) యాడికి మండల సీనియర్ వైసిపి.నాయకులు బాల రమేశ్ బాబు గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి సన్నిధిలోని కల్యాణ మండపంలో మద్దాల వారి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మండల సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి చిదంబ రెడ్డి ప్రకాష్ రెడ్డి డేరంగుల శివ శంకర్ వెంకటేష్ మాబు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

Read More