Headlines

సంక్రాంతి కానుకగా బంగారమ్మ గుడి రోడ్డు చెప్పినట్టుగానే సంక్రాంతి ముందే రోడ్డు, సి.సి. డ్రెయిన్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అందించడంతో పాటూ అభివృద్ది కూడా చేసి చూపిస్తున్నామని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేటలో పాత రామాలయం నుండి కాపు కళ్యాణ మండపం వరకు 450 మీటర్ల మేర కోటీ నలభై లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్ అండ్ బి రోడ్డును మరియు డ్రెయిన్ ను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సంధర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ…

Read More

ఏడుకొండలవాడి ఆలయాన్ని వాణిజ్య కేంద్రంగా మార్చేసిన రాష్ట్ర ప్రభుత్వం. -కాలాబత్తుల చిన్నారి బిజెపి యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు.

ఆత్రేయపురం: జనవరి 12, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం, హిందువులకు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార కేంద్రంగా మార్చేసిందని, ఇది ఏడుకొండలవాడి భక్తులకి జరుగుతున్న అన్యాయమని బిజెపి యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిన్నారి అన్నారు. గురువారం ఆత్రేయపురంలో మండలం ర్యాలీ గ్రామంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతితో దేవస్థానం పాలక మండలి తమకు నచ్చినట్టు అత్యంత దారుణమైన స్థాయిలో అతిథి గృహాల్లో భారీగా అద్దెలు పెంచిందని మండిపడ్డారు. ఒకరోజు…

Read More

కోనసీమ జిల్లాలో పర్యటించిన దళిత ముద్దు బిడ్డ, అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షులు మన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్

ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ సీఐడీ గా పదోన్నతి పొందిన తరువాత మొట్టమొదటిసారిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన దళిత ముద్దు బిడ్డ, అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షులు మన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు డాక్టర్ బి. అర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా //అమలాపురం అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్సై మరియు కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థిని అభ్యర్థులకు మెటీరియల్ పంపిణీ కార్యక్రమం అమలాపురం అంబేద్కర్ భవన్ నందు నిర్వహించారు…..

Read More

సరదాల సంక్రాంతి… అందరి ఇంట సంతోషాలు నిలవాలి. — నేతాజీ పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలుv

. సరదాల సంక్రాంతి పండుగ నాడు అందరి ఇంట సంతోషాలు నిలవాలని ఆలమూరు మండల వైకాపా కన్వీనర్, చెముడులంక సర్పంచ్ తమ్మన శ్రీనివాసు అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆలమూరు మండలం చెముడులంకలో గల శ్రీ నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అలాగే పాఠశాల ఆవరణలో గత రెండు రోజులుగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లోని…

Read More

సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం. — శ్రీ సత్య విద్యానికేతన్ లో సంక్రాంతి సంబరాలు.

మనపూర్వీకుల నుండి వచ్చిన సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లలకూ అందించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల పీహెచ్సీ వైద్యులు ఎం సుమలత, సువర్చలానాయుడు అన్నారు. లంక గ్రామాల ముఖ్యమైన చెముడులంక శ్రీ సత్య విద్యానికేతన్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాల ముఖ్య సలహాదారు జిజే పుత్ర కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లులకు ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. కన్నుల పండుగగా రంగవల్లులను తీర్చిదిద్దారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ జి విజయకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుతో…

Read More

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం

చిత్తూరు జిల్లా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రాన్ని వ్యాపార క్షేత్రం గా మార్చేశారని తెలుగుదేశం నాయకులు విమర్శించారు చేశారు. ఈ సమావేశంలో సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ అద్దె గద్దల ధరలు అమాంతంగా పెంచేశారు. స్వామి వారిని సామాన్యుడికి దూరంగా చేశారు. అద్దె గదులు నారాయణగిరి లో 750 రూపాయలు ఉన్న వాటిని 1700 రూపాయలకు పెంచారు. నారాయణగిరి లో ఉన్న…

Read More

తవణంపల్లి మండల ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి

చిత్తూరు జిల్లా : పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండల ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని తవణంపల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా మండలంలో జల్లికట్టు పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. అలాగే పేకాట, కోడిపందాలు మండలంలో ఎక్కడ నిర్వహించకూడదని ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అతివేగంతో ప్రయాణించకుండా…

Read More

తెలుగుదేశం పార్టీ అదేశాలమేరకు కొత్తపేట నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్

గురువారం (12-01-2023) రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అదేశాలమేరకు కొత్తపేట నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్, టీడీపీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి సూచనల మేరకు సైకో పోవాలి… సైకిల్ రావాలి కార్యక్రమాన్ని కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామం మరియు ఆలమూరు మండలం మూలస్థానం గ్రామాల్లో జిల్లా తెలుగుయువత, ఐటీడీపీ వారి ఆద్వర్యంలో నియోజకవర్గ యువత, నాయకులు,కార్యకర్తలు పాల్గొని బైక్ ర్యాలీలు నిర్వహించి “సైకో పోవాలి సైకిల్ రావాలి” అనే నినాదాలు చేసుకొంటూ కార్యక్రమాన్ని…

Read More

ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో ఓ ప్రైవేటు పాఠశాలలో అపశృతి

ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో ఓ ప్రైవేటు పాఠశాలలో అపశృతి సంక్రాంతి సంబరాలలో భాగంగా వేసిన బోగి మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులకు గాయాలు అమలాపురం ‌శ్రీనిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

Read More

సైకో పోవాలి… సైకిల్ రావాలి… రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు

  //అంబేద్కర్ కోనసీమజిల్లా కొత్తపేట నియోజకవర్గం// బుధవారం (11-01-2023) రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అదేశాలమేరకు సైకో పోవాలి… సైకిల్ రావాలి అనే ప్రచారం కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్ కొత్తపేట నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్, టీడీపీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు మరియు కొత్తపేట మండల నాయకులు, కార్యకర్తలు, యువత ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ని ఆవిష్కరణ చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో సైకో పోవాలి సైకిల్ రావాలి పోస్టర్…

Read More