Headlines

పలివెల ఉమాకొప్పెశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని అనంతరం స్వామి వారి రధోత్సవంలో పాల్గొన్నారు.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొత్తపేట మండలం పలివెల ఉమాకొప్పెశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని అనంతరం స్వామి వారి రధోత్సవంలో పాల్గొన్నారు.