Headlines

మహా శివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం, అభిషేకం, హోమం, పూజలు

నేడు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడీ గ్రామంలో 25 సంవత్సరముల ముందు శివాలయం కట్టించి మహా శివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం, అభిషేకం, హోమం, పూజలు నిర్వహించి, ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా 200 మంది భీదవరికి వస్రా దానం చేసిన తలమడుగు ZPTC గోక గణేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో MPP కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, SC సెల్ అధ్యక్షులు అశోక్, ఎంపీటీసీ వెంకన్న యాదవ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు రఫీక్, B గంగన్న, E ప్రకాష్ రావు, G ప్రకాష్ రెడ్డి, నిట్యడి గంగాధర్, T గంగన్న, వెంకటేష్ యాదవ్, రాకేష్, మఠం వెంకట్ రెడ్డి, మోతే శ్రీను తదితరులు పాల్గొన్నారు..