Headlines

భారత దేశానికి మూడోసారి నరేంద్ర మోడీ ప్రధనమంత్రిగ ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జుగ్గి జోపిడ్డి కో కన్వీనర్ మల్కాజ్గిరి పార్లిమెంట్, అధ్వర్యంలో స్వీట్లు పంచుతూ భారీగా ర్యాలీ..

భారత దేశానికి మూడోసారి నరేంద్ర మోడీ ప్రధనమంత్రిగ ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జుగ్గి జోపిడ్డి కో కన్వీనర్ మల్కాజ్గిరి పార్లిమెంట్, అధ్వర్యంలో స్వీట్లు పంచుతూ భారీగా ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగుల శంకర్ నేత తో పాటు ముత్యం సుజాత, కొస్గి శివ, కిషోర్, బత్తిని శ్రీనివాసు, నోముల సాయినాథ్, కిట్టు, సాయబోయిన ప్రసాద్, రామాచారి, సాయి బత్తిని, సంతోష్, సరిత, శృతి తదితరులు పాల్గొన్నారు.