Headlines

రోడ్డు ప్రమాద బాధితుడికి చిర్ల పరామర్శ ఆర్ధిక సహాయం

 

రోడ్డు ప్రమాదంలో గాయపడిన రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన చిట్టూరి వెంకన్నను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి దేవరపల్లి గ్రామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించి 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేశారు.