Headlines

యానాదుల సత్తెమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు సత్యానందరావు…

 

కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో ఖండ్రిగ పేట బండారు సత్యానందరావు కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన సత్తెమ్మతల్లి అమ్మావారు,పోతురాజు స్వామి మరియు వినాయక స్వామి వార్ల నూతన విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యి రాష్ట్ర సుభిక్షంగా వుండాలని,ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లేలా దీవించాలని ప్రార్థించారు. యానాదుల సంఘం ఆద్వర్యంలో చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా సోదరీమణుల పలికిన స్వాగత అభిమానానికి కృతజ్ఞతలు తెలిజేసినారు.