Headlines

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాలకృష్ణా రావు

చిత్తూరు జిల్లా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాలకృష్ణా రావు, స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన దేవస్థానం ఈ.వో వెంకటేశు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, చిత్తూరు ఆర్డీవో రేణుక, సి.ఐ శ్రీనివాసులు రెడ్డి, ఐరాల ఎమ్మార్వో సుశీలమ్మ, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు, తదితరులు ఉన్నారు.