Headlines

గోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఉగాది వేడుకలకు భక్తులు పోటెత్తారు…

గోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఉగాది వేడుకలకు భక్తులు పోటెత్తారు. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా చంటి పిల్లలతో వచ్చి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. మొక్కులు సమర్పించుకున్నారు