Headlines

జర్నలిస్ట్ ల సమస్యలును పరిష్కారించాలి..!!!

న్యూస్ 9:- వైజాగ్ ) జర్నిలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఏ పి వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, జి. ఆంజినేయులు రాష్ట్ర ప్రభుత్వం కు విజప్తి చేశారు. విశాఖలో సింకా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన తెలిపారు. జాతీయ సంఘము కార్యదర్శి, గంటల. శ్రీనుబాబు అధ్యక్షులు వహించిన సర్వ సభ్యత్వ సమావేశం లో అయిన మాట్లాడుతూ, జరలిస్ట్లకు, కేటాయించిన ఇండ్ల స్థలాలు గత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని తెలిపారు. ఈ సమస్యను. సి.ఏం, చంద్రబాబు, డి సి ఏం, పవన్ కళ్యాణ్ కు, వినతి పత్రం అందజేస్తాం అని తెలిపారు. మరియు జరలిస్ట్ ల పెన్సన్ స్కీమ్ కూడ ప్రభుత్వం దృష్టిలో పెడతాం అని తెలిపారు. ఈ సమావేశం లో. ఏ పి, వర్కింగ్ జరలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, జి, ఆంజినేయులు, నారాయణ రావు, మరియు జాతీయ సంఘం కార్యదర్శి, శ్రీనుబాబు పాల్గొన్నారు..