Headlines

నెంబర్ ప్లేట్ మార్చుకొని తిరిగితే.. చర్యలు తప్పవు.. రాజారత్నం హెచ్చిరిక..!!

న్యూస్ 9:- వైజాగ్ ) నెంబర్ ప్లేట్ మర్చి ప్రయాణం చేసే వాహన దారులకు భారీ జరిమానా తప్పదు అనివిశాఖపట్నం రవాణా శాఖ కమీషనర్ రాజారత్నం హెచ్చిరిక జరిచేశారు. మాధవదార ఆర్ టీ ఓ, ఆఫీస్ విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ. నెంబర్ ప్లేట్ పై ఏం. ఎల్. ఏ తాలూకా, మంత్రి తాలూకా, అని వాహనాలు పై ఉంటే తగు చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.ఇప్పటికే సీటీ లో వాహనాలు ను తనిఖీ చెయ్యగా 22 మంది పై కేసులు నమోదు చేసాం. వారికీ 22770, జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.