Headlines

కార్యకర్తలు కృషివల్లే బి జె పి విజయం సాధించింది..మంత్రి పురందేశ్వరి..!!!

న్యూస్ 9:- వైజాగ్ ) కార్యకర్తలు కృషివల్లే.బి జె పి పార్టీ, ఘన విజయం సాధించినది అని రాజమండ్రి ఏం. ఎల్. ఏ, దగ్గుబాటి. పురందేశ్వరి తెలిపారు. సోమవారం విశాఖపట్నం, కైలాష్ పురంలో సాగర్ మాలా కన్వీన్స్ హాల్ లో బీజేపీ ప్రజా ప్రతినిధి సమీ క్షి అభినందన సమావేశం ఏర్పాటు చేశారు.మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ కూటమి కార్యకర్తలు కృషి ఫలితమే, భారీ విజయం అని, కార్యకర్తలు కు మా ప్రభుత్వం తరుపున కృతజ్ఞతలు అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ కు విముక్తి కల్గింది అని కూటమి ప్రభుత్వం కు భారీ విజయం చేకూరింది అని ఆమె తెలిపారు