Headlines

మాజీ సి ఏం కు…. విశాఖ లో బిగ్ షాక్…!!!.

న్యూస్ 9:- వైజాగ్ ) ఆంధ్రప్రదేశ్ మాజీ సి ఏం, జగన్ కు విశాఖపట్నం లో గట్టి షాక్ తగిలింది.. వైసీపీ కోర్పేటర్లు 14 మంది టీ డి పి లో కలిసిపోయారు. వివరాలు లోకి వెళ్తే.. వైసీపీలో ఘన విజయం సాధించిన కొంతమంది కార్పొటర్లు,. టీ డి పి పార్టీ నాయకులు, గంటా. శ్రీనివాస్, రామకృష్ణ, పల్లా శ్రీనివాస్.ఏం. ఎల్.ఏ.లు మొన్న సయుక్తంగా నిర్వహించిన పార్టీ కార్యకర్తలు సమ్మేళనం సభ ఏర్పాటు చేసారు అందులో భాగంగా, వైసీపీ 14 మంది కార్పెటర్లు టీ డి పి లో చేరారు.వివిధ కార్పొరేటరులకు ఏం. ఎల్. ఏ లు శాలువా వేసి పుష్ప గుచ్చాము తో స్వాగతం పలికారు. ఈ సమావేశం లో. పార్టీ కార్యకర్తలు, వివిధ కార్పొరేటర్లు, భీమిలి నియోజకవర్గం ఏం ఎల్ ఏ, గంటా. శ్రీనివాస్, విశాఖపట్నం నార్త్, ఏం ఎల్ ఏ, వెలగపూడి రామకృష్ణ బాబు, మరియు గాజువాక ఏం ఎల్ ఏ, పీలా, శ్రీనివాసరావు పాల్గున్నారు..