Headlines

శాంతి అవినీతి, అక్రమాలపై విచారణ..!!

న్యూస్ 9 :- వైజాగ్ ) విశాఖపట్నం దేవాదాయ శాఖ కమీషనర్ శాంతి కు రోజు రోజుకి వివిధ విచారణ పక్రియ జరుగుతూనే ఉంది. మొన్న వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి, కుటుంబం మరియు ఆమెకు కుటుంబం తగువులు, అంతేకాక సోషల్ మీడియా లో ఆమె కోసం వచ్చే వీడియోలు వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆమె పనిచేస్తున్న దేవాదాయ శాఖ లో ఏవోయ్ అవకతవకలు ఉన్నాయి అని దాన్ని విచారణ చెయ్యాలి అనే వాదన వినిపిస్తుంది. దేవాదాయ శాఖ కమీషనర్ శాంతి బాధ్యత తీసుకున్న తర్వాత వైసీపీ హయాంలో..ఆర్ టీ సి కాంప్లెక్స్ ప్రాంతం లో గల సంపత్ వినాయక టెంపుల్, పూజారులు ఆమెకు నిధిలు మల్లించే విషయం.. మరియు అక్కయ్య పాలెం, సింహాచలం, ఆలయం విషయం లో కొన్ని అవకతవకలు జరిగాయి అనే వాదన వినిపిస్తుంది.. ఈ విషయం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమె పై గట్టి విచారణ జరపాలి అనే వాదనలు వినిపిస్తుంది అయితే కొంతమంది అధికారులు, ఆమెకు కొమ్ము కాస్తున్నారు. ఏది ఏమైనా దేవాదయా శాఖ కమిషణర్ కు విచారణ జరగడం ఖాయం అని ఏ పి ప్రభుత్వం యోచిస్తుంది..