Headlines

అల్లాదుర్గ్ మండలోని ఖాన్ శిరం నగారానికి చెందిన గణేష్ అనే కుర్రడు కరెంటు షాక్ తో మృతి..

న్యూస్ 9) అల్లాదుర్గ్ మండలోని ఖాన్ శిరం నగారానికి చెందిన గణేష్ అనే కుర్రడు కరెంటు షాక్ తో మృతి చెందడు ఇతను గతా సంవత్సరం నుండి విధ్యుత్ శాఖ లోని వెంకట్రావుపేట,రెడ్డిపల్లి.

గ్రామాలలో జూనియర్ లైన్ మెన్స్ గా విధులు నిర్వహించచున్నాడు సోమవారం ఉదయం విధులకు వెళ్ళాడు అక్కడ విది నిర్వహించడనికి లొ విధ్యుత్ షాక్ తగిలి అక్కడికి అక్కడే వృతి చెందడు సంఘటన స్థలం లొ వున్నా తన అనుచరులు జోగిపేట ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు అక్కడ గమనించిన వైధ్యులు ఇతను

షాక్ ధ్రుడంగా తగలటం వాల్లా వృత్తి చెందడను చెప్యారు