Headlines

జి. సి. సి.. ఏం.డి .. గా బాధ్యతలు స్వీకరించిన.. కల్పనా కుమారి..!!

న్యూస్ 9:- వైజాగ్ ) గిరిజన సహకార సంస్థ వైస్ చైర్మన్ మేనేజంగ్ డైరెక్టర్ గా కల్పనా కుమారి మంగళవారం విశాఖపట్నం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం అధికారులు సిబ్బంది తో మాట్లాడుతూ.అమలు జరుగుతున్న కార్యక్రమలు వివిధ అంశాలు పై చర్చించారు. అధికారులు నిబద్దతతో పనిచెయ్యాలి అని, సంస్థ పురోభివృద్ధికి, గిరిజనల జీవనోపాధికు శక్తి వంచన లేకుండా పనిచెయ్యాలి అని తెలిపారు..