Headlines

గుండెపోటుతో ఎంపీటీసీ భర్త మృతికుటుంబ సభ్యులను పరామర్శించిన వైసిపి.మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్.

న్యూస్.9) యాడికి మండలంలోని లక్ష్యం పల్లి గ్రామం

గుండెపోటుతో ఎంపీటీసీ భర్త మృతికుటుంబ సభ్యులను పరామర్శించిన వైసిపి.మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్.

యాడికి: మండల పరిధిలోని చందన లక్షుంపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ లక్ష్మిదేవి భర్త బలరాముడు గత రాత్రి గుండెపోటుకు గురై మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ లక్షుంపల్లి గ్రామానికి చేరుకొని బలరాముడు పార్థివదేహానికి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమ సంస్కారాలకు ఆర్థిక సాయం అందించారు.. ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని భరోసా కల్పించడం జరిగింది.వీరితో పాటు వైసీపీ నాయకులు సర్పంచ్ పద్మనాభం రెడ్డి, వాసుదేవరెడ్డి, ఎంపీటీసీ వెంకట్ నాయుడు, నాగరాజు, రామమోహన్, తిరుపతి,బాలపెద్దయ్య, కోటా చౌదరి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుడికి నివాళులర్పించడం జరిగింది……