Headlines

Editor

రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వలేదని దానివల్ల నాట్లు వేసుకోవడం కష్టంగా ఉందని నిన్నేపల్లి రైతులు యాడికి సబ్ స్టేషన్ ముట్టడి

రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వలేదని దానివల్ల నాట్లు వేసుకోవడం కష్టంగా ఉందని నిన్నేపల్లి రైతులు యాడికి సబ్ స్టేషన్ ముట్టడి

Read More

భవిష్యత్తుకు గ్యారంటీ పథకాల ప్రతి పేద కుటుంబంలో ఆనందం.

  పుట్టపర్తి. న్యూస్. ఆగస్టు 21. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తిరిగి పుట్టపర్తి గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరాలి. బుక్కపట్నం. బుక్కపట్నం మండల కేంద్రం నందు మహాశక్తి ఇంటింటా కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ….

Read More

పారిశుధ్య కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలి

  పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు, ఆగస్టు 21 : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న బుంగ సూరిబాబు, ఆవిడ గంగరాజులు మెయిన్ డ్రైనేజీ పనిచేస్తుండగా కల్వర్టు గోడ కూలి కార్మికుల మీద పడ్డది వెంటనే పైన ఉన్న సిబ్బంది కింద ఉన్న గంగరాజును సూరిబాబును కష్టతరంగాతీయడం జరిగింది.వారికి బలమైన గాయలు తగడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ ద్వారా పెంటపాడు నుండి తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ కి…

Read More

ఓటర్ల జాబితా పగడ్బందీగా ఉండాలి – జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు21: ఓటర్లు జాబితా పగడ్బందీగా ఉండాలి, నివేదిక ఆన్ లైన్లో అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారులను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం పెంటపాడు మండలం ముదునూరు గ్రామ సచివాలయంను, తాడేపల్లి గూడెం పురపాలక సంఘం 32 వార్డు సచివాలయంను జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీలు చేసారు. ఇందుకు సంబంధించిన రిజిస్టర్లను, కంప్యూటరు డేటాను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఈ సాయంత్రానికి నూటికి నూరుశాతం పూర్తి చేసి నివేదిక అందచెయ్యాలని అధికారులను…

Read More

పేదల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 21: పేదల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ జి.వి ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తాడేపల్లిగూడెం మండలం దువ్వ, పైడిపర్రు గ్రామాల్లోని జగనన్న కాలనీల నిర్మాణాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ జి.వి ప్రసాద్ గృహ నిర్మాణ శాఖ ఇన్చార్జి పిడి ఎస్ టి వి రాజేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.వెంకటరమణలతో కలిసి పరిశీలించారు. ఈ…

Read More

దొంగ ఓట్లను తొలగించాలంటున్న టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్.

  ధర్మవరం. న్యూస్. ఆగస్టు 21 తాడిమర్రి మండలంలో క్రషర్ మిషన్ ఏర్పాటును నిలిపివేయండి. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి. జిల్లేడుబండ ప్రాజెక్టు, తాడిమర్రిలో కూల్చివేసిన ఇళ్లకు పరిహారంపై కూడా కలెక్టర్ కు వినతి. సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. విచారించి చర్యలు తీసుకుంటామని హామీ. ధర్మవరం నియోజకవర్గంలో సుమారు 13వేల దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేరుస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలని టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ జిల్లా కలెక్టర్ కు…

Read More

మైనంపల్లి నోరు అదుపులో పెట్టుకో… బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్

మైనంపల్లి నోరు అదుపులో పెట్టుకో… బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్. వారు మాట్లాడుతూ అధిష్టానం మేరకు కట్టుబడి ఉండాల్సిన మైనంపల్లి మంత్రి హరీష్ రావు పట్ల ఉన్న ప్రజాబలాన్ని ఓర్వలేక నీచమైన వ్యాఖ్యలు మాట్లాడిన మైనంపల్లి బేషరతుగా క్షమాపణలు తెలుపాలని…

Read More

హైదరాబాద్‌లో ఇక బతుకు భారమే.. సాఫ్ట్‌వేర్‌కు సంక్షోభం తప్పదా?

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇటీవలే ఎకరా రూ.వంద కోట్ల మార్క్‌ దాటింది. కోకాపేట నియోపోలిస్‌ వేలంలో దాదాపు అన్ని ప్లాట్లు ఎకరా రూ.75-80 కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ ప్రాంతంలోనే ఒకేసారి భూముల ధరలు డబుల్‌ అయ్యాయి. ఈ వార్త ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లలోనూ కొద్ది వారాలుగా హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్ర అధికార పక్షం బీఆర్‌ఎస్‌ కూడా నగరాభివృద్ధికి, భవిష్యత్తుకు దీన్ని ఒక…

Read More

డియర్‌ రాధాకృష్ణా.. రామోజీరావు చెంచాగిరీ గురించి నువ్వు చెప్పడం బాగోలేదోయ్‌!

సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఈ మాత్రం చెప్పడానికి మనమేం ఐన్ స్టిన్‌ కావాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద పుస్తకాలు బట్టీ పట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఇదేలా సాధ్యం అని మీరు అనకండి. ఇవ్వాళా దీ గ్రేట్‌ దమ్మున్న జర్నలిస్టు, విలువలే ఆస్తిగా బతికే పాత్రికేయుడు వేమూరి రాధాకృష్ణ.. తన ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరిట రాసిన ఓ ఎడిటోరి యల్‌లో రెండు తెలుగు…

Read More

కెనడాలో అగ్గి.. అమెరికాకు ముప్పు

అది మామూలు దావానలం కాదు.. కనీవినీ ఎరుగని స్థాయిలో వ్యాపిస్తున్న దావానలం. చెట్లు కాలిపోతున్నాయి. గృహాలు మంటల ధాటికి మాడిపోతున్నాయి. మనుషులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక దళాలు శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ అక్కడ మంటలు తగ్గడం లేదు. ఇది ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా లో నెలకొన్న పరిస్థితి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే.. అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రానికి కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది….

Read More