Headlines

Editor

బీసీ యువజన సంఘం మండల అధ్యక్షునిగా సిరికొండ తిరుపతి

  గొల్లపల్లి: మండలానికి చెందిన సిరికొండ తిరుపతిని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల మహిపాల్ బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి మూసిపట్ల లక్ష్మీనారాయణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు జాజాల రమేష్ దృష్టికి తీసుకువెల్లగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులుగా సిరికొండ తిరుపతి ను బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధనకార్యదర్శి పుప్పాల మహిపాల్ నియమించి నియమకాపు ఉత్తర్వు అందచేశారు..ఈ సందర్భంగా….

Read More

గోల్లపెల్లి మండల పరిధిలోని మల్లన్నపేట్ శంకారావుపెట్ బిబిరాజ్ పల్లె గ్రామంలో ఎస్సై నరేష్  ఆధ్వర్యంలో అవగహన కార్యక్రమం

ప్రెస్ నోట్ జగిత్యాల జిల్లా: గోల్లపెల్లి మండల పరిధిలోని మల్లన్నపేట్ శంకారావుపెట్ బిబిరాజ్ పల్లె గ్రామంలో ఎస్సై నరేష్  ఆధ్వర్యంలో అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది   ఎస్సై నరేష్ గారు మట్లుడుతు ప్రతి ఒక్కరు బండి నడిపే వారు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ మరియు ఏల్మేట్ తప్పనిసరిగా ఉండాలి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.   గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించలని కోరారు.ప్రతి గ్రామంలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు ముందుకొచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు…

Read More

ఖాళీగా ఉన్న సర్పంచ్ , వార్డు మెంబర్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి.

ఖాళీగా ఉన్న సర్పంచ్ , వార్డు మెంబర్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎన్నికల ప్రవర్తననియమావళి ఖచ్చితంగా పాటించాలి. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. పుట్టపర్తి. న్యూస్.ఆగస్టు 11 పుట్టపర్తి, ఆగస్టు 11 :- ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని  అని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు  శుక్రవారం ఉదయం టెల్ కన్ఫరెన్స్ ద్వారా  మున్సిపల్ కమిషనర్లను, ఈవో పి ఆర్ డి, వైద్య…

Read More

జనసేన పార్టీ సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వారోత్సవాలు

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 11: తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వారోత్సవాలు సందర్భంగా రెండోవరోజు జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో శుక్రవారంబలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ రెండోవ రోజు సేవ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పాలు ఫ్రూట్స్ బిస్కెట్ లు పంపిణీ…

Read More

బయో- మెడికల్ వ్యర్ధాలు పర్యావరణానికి ప్రమాదకరం…. జిల్లా కలెక్టర్ ప్రశాంతి…..

  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఆగస్టు 11: బయో-మెడికల్ వ్యర్థాలు మానవులకు, పర్యావరణానికి ప్రమాదకరం, వీటి నిర్వీర్యంపై అందరూ విస్తృత అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.శుక్రవారం స్థానిక విష్ణు కాలేజ్ ఆడిటోరియంలో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై సుస్థిర అభివృద్ధి సూచికల జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశం మరియు వర్క్‌షాప్ కు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవ కార్యకలాపాలన్నీ వ్యర్థాలను…

Read More

నా మట్టి – నా భూమి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి…….

  పశ్చిమగోదావరి జిల్లా, ఉండి, ఆగస్టు 11: వసుధకు వందనం పేరిట పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు.శుక్రవారం ఉండి మండలం వాండ్రం గ్రామంలో నిర్వహించిన నా మట్టి – నా భూమి కార్యక్రమంలో భాగంగా వసుధకు వందనం పేరిట మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్ పంచాయితీ కార్యాలయం ఆవరణలో స్వయంగా మొక్కలు నాటారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి…

Read More

ఫిష్ ఆంధ్ర అవుట్ లెట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలి……. జిల్లా కలెక్టర్ ప్రశాంతి…..

  పశ్చిమగోదావరి జిల్లా, ఉండి, ఆగస్టు 11: జిల్లావ్యాప్తంగా ఫిష్ ఆంధ్ర ఔట్ లెట్స్ ఏర్పాటుకు లబ్ధిదారులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కోరారు. శుక్రవారం ఉండి మండలం ఉండి లో కోట్ల ఫంక్షన్ హాల్ సమీపంలో ఫిష్ ఆంధ్ర అవుట్ లెట్ ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులను ప్రోత్సహించేందుకు ఫిష్ ఆంధ్ర అవుట్ లెట్స్ఏర్పాటుకు ప్రభుత్వం 40 – 60 సబ్సిడీతో రుణాలు…

Read More

చవ్వ వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకలు పంపిణీ చేసిన ఓగేటి సూర్యనారాయణ

చవ్వ వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకలు పంపిణీ చేసిన ఓగేటి సూర్యనారాయణ యాడికి ఆగస్టు 11 న్యూస్:9 మండలంలోని కోన రోడ్డులో గల చవ్వా అశ్వర్థమ్మ వృద్ధాశ్రమానికి ఓగేటి సూర్యనారాయణ (స్టాంపుల సూరి) నాలుగు ప్యాకెట్ల బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా స్టాంపులు సూరి మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు సేవ చేయాలని సంకల్పంతో నిత్యవసర సరుకులు అందించడం జరిగిందని అలాగే ఎవరివైనా పుట్టినరోజు కానీ పెళ్లిరోజు కానీ ఉన్నప్పుడు వృద్ధాశ్రమంలో వృద్ధులకు…

Read More

ప్రెస్ నోట్ ఈరోజు యాడికి మండలం రాయలచెరువు గ్రామంలో మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం

ప్రెస్ నోట్ ఈరోజు యాడికి మండలం రాయలచెరువు గ్రామంలో మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా మరియు శ్రీ వెంకట రాముడు సహాయ వ్యవసాయ సంచాలకులు గుత్తి డివిజన్ వారు హాజరు కావడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల రైతులకు ఏఏ విత్తనాలు కావాలో చర్చించుకోవడం జరిగింది, అలాగే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో…

Read More