Headlines

Editor

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సంగిత సుభాష్…

*రైతులకు నీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలి*_ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సంగిత సుభాష్… డా”బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల పరిధిలోని చింతలూరు పెదపళ్ళ పినపళ్ళ మూడు గ్రామాల పంట పొలాలకు నీరు అందే పంట కాలువలో గుర్రపుడెక్క పూడిక పేరుకు పోవడంతో రైతులు తమపంట పొలాలకు సకాలంలో నీరు అంధగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను గుర్తించిన జనసేన జిల్లా కార్యదర్శి పినపళ్ళ గ్రామ సర్పంచ్ సంగిత.సుభాష్…

Read More

అంబాజీపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అస్వస్థత..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా : అంబాజీపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అస్వస్థత.. స్పృహ తప్పి పడిపోయిన 20 మంది విద్యార్థినులు ఈవెంట్స్ కోసం మండుటెండలో రన్నింగ్ చేయడంతో స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థినులు అంబాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలు

Read More

ఎన్నికల పరిశీలకునిగా నియమించబడిన కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో పలు పాఠశాలలకు,సచివాలయాలకు,తహసీల్దారు కార్యాలయాలకు వెళ్ళి ఉపాధ్యాయులను,ఉద్యోగులను టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని స్థానిక నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ కూన రవికుమార్ గారితో కలసి ఓట్లను అభ్యర్థించిన ఎన్నికల పరిశీలకునిగా నియమించబడిన కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు గారు.ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితం అయిన జీతాలు సరిగా వేయలేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా,ఉద్యోగులు,ప్రజలు పడుతున్న…

Read More

చవ్వా అశ్వర్థమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం

  మండలంలోని కోన రోడ్డు నందు ఉన్న చవ్వా అశ్వర్థమ్మ వృద్ధాశ్రమంలో శుక్రవారం మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యుడు అస్లాం తన కొడుకు ఆరహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులందరికీ అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అస్లాం కుటుంబ సభ్యులు తమ స్వహస్తాలతో వృద్ధులందరికీ భోజనం వడ్డించడం జరిగింది. భోజనం అనంతరం వృద్ధులందరూ ఆరహన్ బాబుని అస్లాం దంపతులని దీవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు…

Read More

ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి హాస్పిటల్ కు వెళ్లి వారిని పరామర్శించి 15,000 రూపాయలు ఆర్ధిక సహాయం

రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామానికి చెందిన తాతపూడి గౌతమ్ ఒంటిపై వేడినీరు పడడం వలన తల్లిదండ్రులు రాజానగరం GSL హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి హాస్పిటల్ కు వెళ్లి వారిని పరామర్శించి 15,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేశారు.

Read More

కాణిపాకం దేవస్థానంలో లక్ష మోదక హవనం కార్యక్రమంలో భాగంగా షోడశ మహా హారతులు

కాణిపాకం దేవస్థానంలో లక్ష మోదక హవనం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం సంధ్యా వేళలో దేవస్థానం కోనేరు నందు స్వామివారికి పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ స్వాత్మా నందేంద్ర మహాస్వామి స్వాముల వారిచే ఆలయ అర్చకులు, వేద పండితులుచే షోడశ మహా హారతులు మహా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటశు, ఉభయదారులు, భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి షోడశ మహా హారతులను…

Read More

పొన్నియన్ సెల్వన్-2 వాయిదా..

తెలుగు, ఇతర భాషల ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా.. గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టయిన చిత్రాల్లో ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. తమిళంలో ఆల్ టైం బెస్ట్ నవలగా పేరున్న ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంచలన వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తమిళవాళ్లు ఉన్న ప్రతి చోటా ఈ చిత్రం అదరగొట్టింది. తమిళులు ఈ చిత్రాన్ని గర్వకారణంగా భావించారు. ఈ సినిమా చూడడాన్ని ఒక బాధ్యతగా ఫీలయ్యారు. దీంతో సినిమాపై వసూళ్ల…

Read More

ఏంటీ.. నిజంగా సూర్య- జ్యోతిక కుటుంబం విడిపోయిందా..?

కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట పెళ్లి అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు వేరు కాపురం పెట్టలేదు. ఉమ్మడి కుటుంబాలానే అందరూ కలిసి ఉన్నారు. అయితే తాజాగా సూర్య- జ్యోతిక కుటుంబం.. వేరుపడినట్లు వార్తలు వస్తున్నాయి. సూర్య తండ్రి శివ కుమార్, తమ్ముడు కార్తీలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎన్నోసార్లు కార్తీ.. తాము కలిసి ఉండడానికి కారణం మా వదిన జ్యోతికనే అని…

Read More

ఫోన్‌లో గేమ్స్ ఆడవద్దనందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

సిటిబ్యూరోః ఫోన్‌లో గేమ్స్ ఆడవద్దని తల్లిదండ్రులు మందిలించినందుకు మనస్థాపం చెందిన విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.సైదాబాద్‌కు చెందిన విద్యార్థిని ధృవ(16) ఇంటర్ చదువుతోంది. పరీక్షలు దగ్గపడుతున్నా కూడా బాలిక మొబైల్ ఫోన్‌లో నిత్యం గేమ్స్ ఆడుతోంది. దీంతో తల్లిదండ్రులు గేమ్స్ ఆడవద్దని, చదువుకోవాలని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన…

Read More

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ట్రావెన్కోర్ మహారాణి రాజమాత గౌరీ లక్ష్మీబాయి

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ట్రావెన్కోర్ మహారాణి రాజమాత గౌరీ లక్ష్మీబాయి ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కేరళకు చెందిన, ట్రావెన్కోర్ మహారాణి గౌరీ లక్ష్మీబాయి స్వామి వారిని దర్శించుకున్నారు. వారిని ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశు, రాజగోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని అందజేసి, వేద పండితులు, వేద…

Read More