ఎవరూ లేరని బాధపడకండి మే ఐహెల్ప్ యు ఉంది..
న్యూస్.9) యాడికి యాడికి మండలంలోని చింతలాయపల్లె గ్రామంలో నివసిస్తున్న పూజారి గంగన్న (75) అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందడం జరిగింది.మృతుడికి ఒక కుమార్తె ఉండగా, కుమారులు ఎవరు లేక , బంధువులు ఎవరు అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోవడంతో శుక్రవారం ఉదయం అంత్యక్రియలు చేయాలని యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ని సంప్రదించడం జరిగింది. ఫౌండేషన్ తరపున సభ్యులు యాడికి నుంచి చింతలాయపల్లె కు వెళ్లి పూజారి గంగన్న అంత్యక్రియలు పూర్తి చేయడం…