Headlines

ఆపిల్ ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్ ఆగయా.. ఇక ఆండ్రాయిడ్‌లో ఎప్పుడంటే..?

ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీపైనే ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి OpenAI ద్వారా (ChatGPT) ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ (Bing AI), గూగుల్ బార్డ్ ఏఐ (Google Bard AI) పోటీగా అనేక ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటివరకూ ఈ ఏఐ టూల్స్ వెబ్ బ్రౌజర్ మాత్రమే యాక్సస్ చేసుకునే వీలుంది. మొబైల్ డివైజ్ లేదా డెస్క్‌టాప్ డివైజ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, చివరకు చాట్‌జీపీటీ (ChatGPT App)…

Read More

జొమాటో ఫౌండర్‌ లగ్జరీ కార్లను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అన్నీ కోట్లల్లోనే..!

చాలా మంది ధనవంతులు విలువైన వస్తువుల కలెక్షన్‌ను మెయింటైన్‌ చేస్తుంటారు. అరుదైన, ఖరీదైన వస్తువులు సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇండియాలో పాపులర్‌ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ ఈ కోవకే చెందుతారు. ఆయన వద్ద అత్యంత ఖరీదైన కార్‌ల కలెక్షన్‌ ఉంది. ఆయన టాప్‌ కంపెనీల బెస్ట్‌ మోడల్స్‌ను వినియోగిస్తున్నారు. ఆయన లిస్ట్‌లోని లగ్జరీ కార్‌లు, వాటి ఫీచర్స్‌ గురించి ఇప్పుడు చూద్దాం. * లంబోర్గిని ఉరస్ (LAMBORGHINI URUS)…

Read More

పుతిన్ అజర్ బైజాన్ పర్యటనలో పేలుళ్లకు కుట్ర

మాస్కోః రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై బుధవారం హత్యాయత్నం జరిగిందని రష్యా ఆర్మీ బుధవారం ప్రకటించింది. అధ్యక్ష భవనంపై రెండు డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం జరిగిందని, వాటిని గాలిలోనే పేల్చేశామని వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా మీడియాకు విడుదల చేసింది. ఇది ఉక్రెయిన్ పనేనని ఆరోపిస్తూ.. ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇందులో భాగంగా గురువారం ఉక్రెయిన్ లోని ఖేర్సన్ పై తీవ్ర దాడులు చేసింది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ను…

Read More

బి అలర్ట్.. ఈ 14 యాప్స్ తో దేశ భద్రతకి ముప్పు

దేశ భద్రతకి ముప్పు అనే ఉద్దేశ్యంతో 2020 సంవత్సరంలో చైనాకి చెందిన దాదాపు 320 మొబైల్ యాప్స్ ని కేంద్రంలోని మోడీ సర్కార్ బ్యాన్‌ చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఆ సమయంలో టిక్ టాక్ ను బ్యాన్‌ చేయడం హాట్ టాపిక్ గా మారింది. టిక్ టాక్‌ కు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్స్‌ ఉండటంతో భారీగా మాతృ సంస్థకు లాభాలు వచ్చేవి. కానీ ఇండియాలో టిక్‌ టాక్ తో పాటు మొత్తం 60 యాప్స్…

Read More

ఇన్​స్టాగ్రామ్​ స్నేహం.. భారీగా మోసపోయిన మహిళ!

దేశంలో సైబర్​ క్రైమ్స్​ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సోషల్​ మీడియాలో పరిచయం అవ్వడం, అవతలి వ్యక్తిని నమ్మించి, భారీగా దోచుకోవడం సైబర్​ నేరస్థులకు అలవాటైపోయింది. ఎన్నిసార్లు చెప్పినా, అధికారులు ఎంత హెచ్చరించినా.. ప్రజలు అపరిచితులను నమ్మి, మోసపోతున్నారు. ఛండీగఢ్​లో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ దాదాపు రూ. 3.5లక్షలు పొగొట్టుకుంది! పూర్తిగా నమ్మేసి.. భారీగా మోసపోయి.. సంబంధిత మహిళ ఛండీగఢ్​లోని ఓ ప్రాంతంలో నివాసముంటోంది. కాగా.. డేవ్​ అనే వ్యక్తితో ఆమెకు కొంతకాలం…

Read More

ఇదేమిటి బ్రో. చందాలు వేసుకొని స్టీల్‌ ప్లాంట్‌ నడిపిస్తారా?

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ సమస్య ఇక ఎంతమాత్రం దానిలో పనిచేసే కార్మికుల సమస్య మాత్రమే కాదు. ఇప్పుడు ఇది అన్ని రాజకీయపార్టీల మనుగడకు, ఎన్నికల ప్రయోజనాలతో ముడిపడున్న సమస్య. ఇంకా చెప్పాలంటే అన్ని పార్టీలకు చక్కటి రాజకీయ మైలేజీని ఇచ్చే రాజకీయ చదరంగ వేదిక వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌. కనుక తమ ఉద్యోగాలు నిలుపుకోవడం కోసం ఇంతకాలంగా ఒంటరిగా పోరాడుతున్న కార్మికులు, ఇప్పుడు ఇన్ని పార్టీలలో దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో తెలీని పరిస్థితి. అందరూ…

Read More

టెలిగ్రామ్ యాప్ లో “అవతార్ 2” లీక్

ప్రపంచ సినిమా రంగం ఎదురుచూస్తున్న సినిమా “అవతార్ 2”. 2009వ సంవత్సరంలో గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో వచ్చిన “అవతార్” మొదటి భాగం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విజువల్ వండర్ గా “అవతార్” అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. కాగా మొదటి భాగానికి కొనసాగింపుగా “అవతార్ 2” తెరకెక్కించారు. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వరల్డ్ వైడ్ గా 160 భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుండో…

Read More

IITల్లో తరుముకు వస్తున్న సంక్షోభం

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Indian Institute of Technoligy IIT), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(Indian Institute of Management IIM) విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ విద్యను అభ్యసించడం చాలామంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక కల. దశాబ్దాలుగా భారతీయ విద్యా సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తీసుకువచ్చిన విద్యా సంస్థలవి. ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. Scarcity of quality…

Read More

మణిపూర్ వేదికగా మిస్ ఇండియా 2023 పోటీలు

మిస్ ఇండియా 2023 పోటీలు మణిపూర్ వేదికగా జరుగనున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అందగత్తెల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. అంతిమంగా 30 మంది అందగత్తెలతో తుది జాబితా తయారు చేసిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలను ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ప్రతి యేటా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరానికి గాను మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి…

Read More

Asus ROG Swift PG42UQ 4K OLED gaming monitor review

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem

Read More