Headlines

పౌల్ట్రీ ఫామ్ ను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించిన స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

రఘునాథపల్లి మండలం , గబ్బెట్ట గ్రామంలో నిన్న కురిసిన అకాల వర్షానికి ధ్వంసమైన పౌల్ట్రీ ఫామ్ ను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించిన స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Read More

చెముడులంకలో ఘనంగా అయ్యప్ప స్వామి అభిషేకాలు

  హరిహర సుతుడు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ఆలమూరు మండలం చెముడులంకలో బుధవారం అయ్యప్ప స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. 36 రకాల పంచామృత,పళ్ళ రసాలు, సుగంధద్రవ్యాలతో అభిషేకించారు. కడియం మండలం కడియపులంక ఆంజనేయస్వామి ఆలయ అర్చకులు శ్రీరామ చంద్ర మూర్తి ఈ పూజాది అభిషేకాలు ఘనంగా జరిపించారు. గారపాటి శివన్నారాయణ గురు స్వామి ఆధ్వర్యంలో ఆయన స్వగృహం వద్ద ఈ అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు చేశారు. ప్రతి…

Read More

ఘనంగా అంగర లో స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, రాజకీయవేత్త, బాబు జగజ్జివన్ రామ్ 115వ జయంతి వేడుక

డాక్టర్ బి అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర లో స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, రాజకీయవేత్త, బాబు జగజ్జివన్ రామ్ 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామం లో సంఘ పెద్దలు, స్థానిక నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు, బడుగు వర్గాలకు చెందిన బాబు జగ్జీవన్ రామ్ భారత…

Read More

జగ్జీవన్ రామ్ సేవలు ఆదర్శం

  స్వాతంత్ర్య సమరయోధులు, భారత తొలి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ సేవలు ఆదర్శనీయమని గ్రామ *ప్రధమ పౌరురాలు( సర్పంచ్) శ్రీ మతి రామలక్ష్మి వెంకటేశ్వరరావు* అన్నారు.*బాబు జగ్జీవన్ రామ్* 115 వ జయంతిని పురష్కారించుకుని జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీ మతి రామలక్ష్మి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలు ఆదర్శమని,కులాల మధ్య వ్యత్యాసం తగ్గించి,సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత…

Read More

వాహనదారలు నెత్తిన టోల్‌ బాదుడుకు రంగం సిద్ధమైంది ..

వాహనదారలు నెత్తిన టోల్‌ బాదుడుకు రంగం సిద్ధమైంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ ఛార్జీలను సమీక్షిస్తుంది. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త రేట్ల లిస్టును ఎన్‌హెచ్‌ఏఐ ఈరోజు రాత్రి లేదా రేపు విడుదల చేయనుంది. 2008 నేషనల్‌ హైవేస్‌ ఫీజ్‌ ప్రకారం.. ప్రతి ఏడు కేంద్ర రవాణ శాఖ టోల్‌ ఛార్జీల పెంపుపై కొన్ని ప్రతిపాదనలు తెస్తుంది. ఆ ప్రతిపాదనలకు కేంద్ర రోడ్డు రవాణా…

Read More

ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్…

ఏప్రిల్ 1: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కారణంగా.. బ్యాంకుల్లో సాధారణ కార్యకలాపాలు నిర్వహించరు…..   ఏప్రిల్ 2: ఆదివారం.. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.ఏప్రిల్ 4: మహావీర్​ జయంతి.. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు….   ఏప్రిల్ 5: బాబూ జగజ్జీవన రామ్ జయంతి.. దేశంలోని బ్యాంకులు అన్నీ బంద్.   ఏప్రిల్ 7: గుడ్ ఫ్రైడే.. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.   ఏప్రిల్ 8: రెండో శనివారం.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్…

Read More

తెలుగురాష్ట్రాల మధ్య మరో వందేభారత్‌ రైలు పట్టాలు ఎక్కనుంది….

తెలుగురాష్ట్రాల మధ్య మరో వందేభారత్‌ రైలు పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ రైలు నడపాలని RailMinIndia నిర్ణయించింది. ఏప్రిల్‌ 8 నుంచి ఈ రైలును ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించి SCRailwayIndia అధికారులకు సమాచారమిచ్చింది. ఈ క్రమంలో దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌, తిరుపతి మధ్య నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లోనే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

Read More

ఇవాళ రంజాన్ నెలవంక 🌙 కనిపించడంతో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం..

ఇవాళ రంజాన్ నెలవంక 🌙 కనిపించడంతో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది కావున ముస్లిం ప్రజలందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు యాడికి జామియా మసీదులో ఉపవాస దీక్షలు ఉండేవారికి H.KGN కమిటీ ఆధ్వర్యంలో షహరి ఇంతే జామ్ చేయబడినది ఆడవారికి సెహరీ ఇంతే జామ్ ముస్తఫా ఖాధవరి దర్గాలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము 🤲🤲

Read More

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం..

ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో ఎల్లుండి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. *రేపు రాత్రి నుంచి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతాయని చెప్పారు.*

Read More

MLA మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో BRS పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీలకు చెందిన 200 కుటుంబాలు..

అశ్వారావుపేట.. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది – MLA మెచ్చా నాగేశ్వరరావు పార్టీకి కార్యకర్తలే బలం మారుమూల ప్రాంతాల్లో సైతం జరుగుతున్న అభివృద్ది అశ్వారావుపేట(మండలం),వినాయకపురం (గ్రామం),లో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 కుటుంబాలు BRS పార్టీ తీర్థం పుచ్చుకున్నారు… ఈ సందర్భంగా లీలా ప్రసాద్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో MLA మెచ్చా నాగేశ్వరరావు వారందరికీ శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.   ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ BRS…

Read More