Headlines

చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల ప్రక్రియను పరీక్షా కేంద్రాలలో తనిఖీ

చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల ప్రక్రియను పరీక్షా కేంద్రాలలో తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి. చిత్తూరు పట్టణం లోని పి.వి.కె.ఎన్. కాలేజి మరియు విజయం కాలేజీ కేంద్రాలను సందర్శించి అక్కడ పరీక్షల తీరును తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సీటింగ్ , ఇతర సౌకర్యాల సమీక్షతో పాటు APSLRB నియమ నిబంధనల ప్రకారం పరీక్షలు ఎలా నిర్వహించాలో ఇన్విజిలేటర్లకు సూచనలు చేశారు. కాఫీయింగ్, తదితర…

Read More

21.75 లక్షలతో నిర్మించిన రైతు భరో సా కేంద్రంనకుమంత్రి చిత్తూరు పార్ల మెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు లతో కలిసి ప్రారంభత్సవం

చిత్తూరు జిల్లా రాష్ట్ర అటవీ, విద్యుత్, శాస్త్ర, సాంకే తిక, పర్యావరణ భూగర్భ గనుల శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదివారం బంగారుపాళ్యం మండలంలో నూతనంగా నెహ్రు నగర్ లో నిర్మించిన బంగారు పాళ్యం సచివాలయం-1 (ఒక్కొక్కటి రూ. 40 లక్షలతో నిర్మించిన భవనాలు) మరియు ఇందిరమ్మ కాలనీ లో సచివాలయం -2, రూ.21.75 లక్షలతో నిర్మించిన రైతు భరో సా కేంద్రంనకుమంత్రి చిత్తూరు పార్ల మెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు…

Read More

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు. — పరిస్థితి విషమం.

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జొన్నాడ గౌతమి కొత్త బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలుగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలు ప్రకారం జొన్నాడ వైపు నుండి రావులపాలెం వైపు వెళుతున్న లారీని ఏపీ39 ఎంబి 9983 నెంబరు గల ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ఎదురుగా వెళ్తున్న లారీని వెనక నుండి ఢీకొట్టడంతో ఇద్దరు…

Read More

ఎన్ని ఆటంకాలు కలగజేసిన ప్రజల ఆశీస్సులతో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం

ఎన్ని ఆటంకాలు కలగజేసిన ప్రజల ఆశీస్సులతో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతుంది . జిల్లా టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి కొత్తపేట // ఈనెల 27వ తేదీన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ కుప్పం నియోజకవర్గం నుండి పాదయాత్ర ప్రారంభించి 400 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్న విషయం అందరికీ తెలిసిన విషయమే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని మార్లు…

Read More

 కోవిడ్ మహమ్మారిపై పోరులో మరో ముందడుగు

 కోవిడ్ మహమ్మారిపై పోరులో మరో ముందడుగు పడింది. ముక్కద్వారా వేసుకునే కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ను ప్రారంభించనున్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ కోవాక్ ని భారతదేశంలో తొలిసారిగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం వెల్లడించారు. భోపాల్ లో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన ఆయన, పశువులలో వచ్చే లంపి-ప్రోవాక్‌ఇండ్‌కు స్వదేశీ…

Read More

ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ, మండలి సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 12. 10 నిమిషాలకు సమావేశాలు ప్రారంభించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం సమాచారం పంపిందని తెలుస్తోంది. అదే రోజు.. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శాఖల వారీగా పూర్తి సమాచారాన్ని సిద్ధం చేస్తోంది. సమావేశాలు వారం రోజుల పాటు జరిగే అవకాశాలు ఉన్నాయని…

Read More

ఊడుగులమ్మ అమ్మవారిని దర్శించుకున్న బండారు సత్యానందరావు…

ఊడుగులమ్మ అమ్మవారిని దర్శించుకున్న బండారు సత్యానందరావు… “(మోదుకూరు)” ఆలమూరు మండలం మోదుకూరు గ్రామంలో వేంచేసియున్న గ్రామ దేవత శ్రీ ఊడుగులమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి శనివారం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందుగా ఆలయ కమిటీ పెద్దలు, ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జాతర, తీర్థ మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులను ఈ…

Read More

యాడికి మండలం ఓబులాపురం గ్రామంలో నివాసం ఉంటున్న రామలక్ష్మమ్మ ఈరోజు అనారోగ్యంతో మృతి

యాడికి మండలం ఓబులాపురం గ్రామంలో నివాసం ఉంటున్న రామలక్ష్మమ్మ ఈరోజు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. మృతురాలికి ఇద్దరు కూతుర్లు మాత్రమే ఉండడం భర్త సంవత్సరం క్రితం మృతి చెందడంతో మోయడానికి నలుగురు మనుషులు అవసరమవడంతో అదే గ్రామానికి చెందిన ఎయిర్టెల్ ఆదిశేషా రెడ్డి యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారికి విషయం తెలియ చెప్పడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే యాడికి నుంచి ఓబులాపురం కి వెళ్లి మృతురాలి అంత్యక్రియలు వారి సంప్రదాయ…

Read More

మందపల్లికి పోటెత్తిన భక్తులు

  అంబేద్కర్ కోనసీమ జిల్లా.. కొత్తపేట. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కోనసీమలోని మందపల్లి శనీశ్వరస్వామి దేవస్థానానికి తెల్లవారుజామున నుండే అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు.ఈరోజు శనివారం, అందులోని అమావాస్య కావడంతో.. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే శనీశ్వర స్వామికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు రావడంతో మందేశ్వర స్వామి దర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూ లైన్ లో నిలుచున్నారు. అటు భక్తులకు ఎలాంటి…

Read More

రాష్ట్రవక్స్ బోర్డ్ ఆధ్వర్యంలో యాడికి లో వెలిసిన జామియా మసీదు నూతన కమిటీ ఏర్పాటు

రాష్ట్రవక్స్ బోర్డ్ ఆధ్వర్యంలో యాడికి లో వెలిసిన జామియా మసీదు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది మసీదు ముతవల్లి గా మహమ్మద్ షాషావలి గారు ఎన్నుకోవడం జరిగినది కమిటీకి సహాయ సహకారాలు అందించిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఫయాజ్ భాషా గారికి యాడికి మండలం కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ…. ఇట్లు యాడికి జామియా మసీదు ముత్తువల్లి మహమ్మద్ షాషావలి గారు

Read More