చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల ప్రక్రియను పరీక్షా కేంద్రాలలో తనిఖీ
చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల ప్రక్రియను పరీక్షా కేంద్రాలలో తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి. చిత్తూరు పట్టణం లోని పి.వి.కె.ఎన్. కాలేజి మరియు విజయం కాలేజీ కేంద్రాలను సందర్శించి అక్కడ పరీక్షల తీరును తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సీటింగ్ , ఇతర సౌకర్యాల సమీక్షతో పాటు APSLRB నియమ నిబంధనల ప్రకారం పరీక్షలు ఎలా నిర్వహించాలో ఇన్విజిలేటర్లకు సూచనలు చేశారు. కాఫీయింగ్, తదితర…