Headlines

మడికి గ్రామంలోని అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ నందు ఏర్పాటుచేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలమూరు మండలం మడికి గ్రామంలోని అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ నందు ఏర్పాటుచేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనాలు వడ్డించిన ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి.